“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

24, ఆగస్టు 2009, సోమవారం

హైదరాబాదా? పాకిస్తానా?

హైదరాబాదులో గణేష్ చతుర్థి ఉత్సవాలకు వేదికలు నిర్మించకుండా ముస్లిములు చాలా చోట్ల అడ్డుకుంటున్నారు. ఇదివాస్తవం. మన దేశంలో మన పండుగలు చేసుకోనివ్వకుండా, ముస్లిం సోదరులు అంటూ రాజకీయ కుష్టు రోగులుభుజాలేక్కించుకునే వీళ్ళు అడ్డుకోవటం చూస్తుంటే మన దేశం ఎటు పోతున్నదో అర్థం కావటం లేదు.

అసలు ముస్లిములను దేశంలో ఉండనిచ్చి గాందీ నెహ్రూలు ఘోర తప్పిదం చేసారు. మత ప్రాతిపదికన ఇంకోదేశంగా పాకిస్తాన్ ఏర్పడ్డపుడు అందర్నీ అక్కడికి తోలక, ఉండాలనుకుంటే ఇక్కడే ఉండవచ్చు- అని చెప్పి చారిత్రికతప్పిదం చేసారు. దాని ఫలితం ఇప్పుడు మనం అనుభవిస్తున్నాము. ఒక జమ్మూ కాశ్మీర్, ఒక లక్నో, ఒక ఆలీగర్, ఒక హైదరాబాద్, ఒక బెంగుళూర్, ఒక సేలం, ఒక పాలఘాట్, ఒక మెంగులూర్, ఒక త్రివేండ్రం ఇలా చాప కింద నీరులాపాకిస్తాన్ తొత్తులు పాకిపోతూ మన సమాజానికి ప్రమాదకరంగా పరినమిస్తున్నాయంటే అది గాందీ నెహ్రూ చలవే.

ముస్లిములు దేశంలో ఉన్నా దేశం ప్రశాంతం గా ఉండదు. ఉండలేదు. మొదట్లో అయ్యా మీ దేశంలో కొంతనీడనిస్తే చాలు అనే వీరు- బలపడే కొద్దీ నీడ నిచ్చిన దేశపు సంస్కృతినీ ఆచారాలనూ ఎటాక్ చేసి ఇస్లామీకరణచెయ్యాలని చూస్తారు. విషయం చరిత్ర ఎన్నో సార్లు నిరూపించింది. కారణం ఏమిటంటే వారికి దేశాభిమానం ఉండదు. మతాభిమానమే ఉంటుంది. విషయం డా|| అంబేద్కర్ కూడా తన రచనలలో ప్రస్తావించాడు. మతం కోసం వారికినీడనిస్తున్న దేశానికి ద్రోహం చెయ్యటానికి వారు వెనుకాడరు. ప్రస్తుతం సంక్షోభంలో ఉన్నదేశాలను వేటిని చూచినా విషయం తేటతెల్లం గా రుజువు అవుతుంది. నిన్నటి గణేష్ ఉత్సవాల్లో వేదికలు నిర్మించుకోవటానికి హిందూకార్యకర్తలు రాళ్ళ దెబ్బలు తిని ఆస్పత్రి పాలు కావలసి వచ్చిందంటే-- రాజకీయ కుష్టు రోగులు మైనారిటీ ఓట్ల కోసందేశాన్ని ఎంతగా అధోగతికి తీసుకేలుతున్నారో తెలుస్తున్నది.

మన దేశాన్ని అధోగతి పాలు చేస్తున్న ఇంకో శక్తి- టీ వీ చానళ్ళు. వార్తను టీవీ చానలూ చూపలేదు. చూపే ధైర్యంకూడా వాటికి లేదు. ఎంతసేపూ పనికి మాలిన సోది ప్రోగ్రాములతో ఊదరగొడుతూ చూపిందే చూపుతూ మాస్హిప్నటైజ్ చేస్తూ-- విదేశీ వస్తువులను కొనిపిస్తూ, విదేశీ సంస్కృతిని పెంపు చేస్తూ, మన వేష భాషలను, ఆచారాలనూమనకు తెలీకుండా నిర్మూలిస్తున్న ఇంకొక దుష్ట శక్తి -- టీ వీ . యువత నాడు క్రమ శిక్షణ లేకుండా తయారౌతూ, పెద్దా చిన్నా గౌరవం లేకుండా ప్రవర్తిస్తూ, నోరు తెరిస్తే అసభ్య భాష, వెకిలి మాటలు మాట్లాడుతూ ఉందంటే అది చాలావరకూ టీ వీ ప్రభావమే.

మన దేశంలో నిర్మాణాత్మక పాత్ర పోషించ వలసిన మీడియా ఘోరంగా విఫలం అయింది అనటానికి ఎన్నోనిదర్శనాలున్నాయి. అది కూడా స్వార్థ పర శక్తుల చేతుల్లో కీలుబొమ్మ అవటం వల్లనే- దేశ నిర్మాణంలో భాగస్వామికావటానికి బదులు- దేశ నాశనంలో కీలక పాత్ర పోషిస్తున్నది. నిజాలను దాచి పెట్టి అబద్దాలను ప్రచారం చేసేమీడియాను ఏమని పిలవాలో మిత్రులే సూచించండి.

మన పండుగలు మనం చేసుకోలేని పరిస్తితులు అప్పుడే దాపురిస్తున్నాయి. ఇంకొంత కాలం పోతే మన కట్టూ బొట్టూఅంతా వారిష్టప్రకారం మార్చుకోవాల్సిన దుర్గతి పడుతుందేమో. మన సమాజం ఇప్పటికైనా కళ్లు తెరిచి ఐకమత్యాన్నినేర్చుకోకపోతే మన దేశం కొన్నేళ్ళకు మరో పాకిస్తాన్ అవటం ఖాయం.