“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

3, ఫిబ్రవరి 2023, శుక్రవారం

చేసిన పాపం ఎక్కడికి పోతుంది?

పాకిస్తాన్ నాశనమౌతున్నది.

ఒక సంచెడు గోధుమలకోసం రోడ్లపైన కొట్టుకుంటున్నారు.

ఉత్పత్తులు లేవు. విదేశీనిధులు రావడం లేదు. అప్పిచ్చే దేశమంటూ లేదు.

మిత్రదేశాలన్నీ ముఖం చాటేస్తున్నాయి.

ఉన్న డబ్బు అడుగంటుతున్నది.

పెట్రోల్ లేదు. విద్యుత్తు లేదు.  తిండి లేదు. పని లేదు. అడుక్కోవడం ఒక్కటే మార్గం. లేదా ఒకరినొకరు దోచుకోవడం, చంపుకోవడమే గతి.

అంటే సివిల్ వార్ దిశగా పాకిస్తాన్ వేగంగా ప్రయాణిస్తున్నది.

తాము సృష్టించిన తాలిబాన్ తమనే కాటేస్తున్నది. పాము తన పిల్లలని తానే తిన్నట్లుగా, వాళ్ళ మసీదులలో వాళ్ళే బాంబులు పెట్టుకుని చస్తున్నారు. నిన్నటికి నిన్న జరిగిన పెషావర్ ఘటనలో 101 మంది చచ్చారు. 

టెర్రరిస్టులను పెంచి పోషించి తప్పు చేశామని అంతర్జాతీయ వేదికలమీద పాకిస్తాన్ మంత్రులే బాహాటంగా ఒప్పుకుంటున్నారు.

ఒక ఇండస్ట్రీ లేదు. ఒక యూనివర్సిటీ లేదు. ఒక టెక్నాలజీ లేదు. ఒక ఆదర్శం లేదు. ప్రగతి లేదు. ఆర్ధికభద్రత లేదు. బ్లాక్ మెయిల్ చెయ్యడం, టెర్రరిజం చెయ్యడం, అడుక్కోవడం తప్ప చెప్పుకోడానికి ఒక విజయమంటూ ఈ డెబ్భై ఐదేళ్లలో ఒక్కటి కూడా లేదు. 

ఎందుకిలా జరుగుతోంది? అన్న డౌటొస్తోందా?

వెరీ సింపుల్.

తల్లిలాగా తరతరాలు పోషించిన భారతదేశాన్ని కుట్రలతో చీల్చి మూడు ముక్కలు చేసిన పాపం !

దేశవిభజన సమయంలో లక్షలాది హిందువులను అన్యాయంగా చంపిన పాపం !

లక్షలాది హిందూ స్త్రీలను రేపులు చేసి చంపిన పాపం !

గత డెబ్బై ఏళ్లుగా కాశ్మీర్లో, లక్షలాది పండితులను దయలేకుండా చంపి, వారి ఆడవాళ్లను రేపులు చేసి, వారి పిల్లలను చంపి, భయభ్రాంతులకు గురిచేసి, ఊర్లకు ఊర్లు ఖాళీ చేయించి, వారి ఇళ్లను ఆక్రమించి జల్సా చేస్తున్న పాపం !

ఇండియా ముస్లిములలో దేశద్రోహ మనస్తత్వాన్ని పెంచి, టెర్రరిస్టులుగా మార్చి, ఇండియాలో చిచ్చుపెడుతూ, కుట్రలు కుతంత్రాలు  ఆపకుండా చేస్తున్న పాపం !

ఇండియా కరెన్సీని మీ దేశంలో ముద్రిస్తూ, ఆ డబ్బుతో అన్నీ కొనుక్కుంటూ, ఎంజాయ్ చేస్తూ, లోకాన్ని మోసం చేస్తున్న పాపం !

చైనా, మిడిల్ ఈస్ట్ ల పంచన చేరి, ఇండియాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ వేదికలపైన కుట్రలు చేస్తున్న పాపం !

మీ దేశంలోని హిందువులను క్రూరంగా చంపుతూ, వారి ఆడవాళ్లను కిడ్నాపులు, రేపులు చేస్తూ, పాకిస్థాన్లోని హిందూజనాభాను ఒక పధకం ప్రకారం నిర్మూలించిన పాపం !

పాకిస్తాన్లోని హిందూ దేవాలయాలను వేలాదిగా కూలగొట్టిన పాపం !

ఇండియా పార్లమెంట్ ను ఎటాక్ చేసిన పాపం !

ఇండియాలో టెర్రరిస్టు దాడులతో వేలాది అమాయకులను చంపిన పాపం ! 

బాలీవుడ్ ను ఏలుతూ, ఆ డబ్బుతో ఇండియాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న పాపం !

బీజేపీకి, ఆరెస్సెస్ కి, మోదీగారికి ఆయన టీమ్ కి వ్యతిరేకంగా విషం కక్కుతూ, ఇండియాలోని తమ తొత్తు ముస్లిములను, నిషేధిత సంస్థలను, కొన్ని యూనివర్సిటీలను పావులుగా వాడుకుంటూ, కేరళ, హైద్రాబాద్, లక్నో లాంటి ప్రాంతాలలో నిరంతరం అలజడులు సృష్టిస్తున్న పాపం !

ఇలా చెప్పుకుంటూ పోతే, పాకిస్తాన్ చేసినవి, చేస్తున్నవి ఎన్నో ఎన్నెనో పాపాలున్నాయి.

మరి వాటికి ఫలితాన్ని అనుభవించకుండా ఎలా తప్పుతుంది?

గడ్డం పెంచి, అల్లా అని అరుస్తూ, రోజుకు అయిదుసార్లు నమాజ్ చేసినంత మాత్రాన, చేసిన పాపాలు ఊరకే పోతాయా? వీళ్ళ దొంగనాటకాలకు పడటానికి దేవుడేమన్నా పిచ్చివాడా? వీళ్ళకొక్కడికేనా దేవుడు? మిగతావాళ్లకు కాడా? లేడా?

కాశ్మీర్లో చేసిన పాపాలు, పారించిన నెత్తురు, పోసుకున్న లక్షలాది హిందూస్త్రీల ఉసురు ఊరకే పోతుందా? కశ్యపముని శాపం ఊరకే పోతుందా? 

ఏడీ అల్లా? మిమ్మల్ని ఆదుకోడెందుకు? మేఘాల చాటునుంచి రెక్కలగుర్రం మీద ఎవరూ దిగిరావడం లేదెందుకు?

మీ మిత్రదేశాలే మీకు ముఖాలు చాటేస్తున్నాయెందుకు?

ఏ దేశమూ మిమ్మల్ని నమ్మడం లేదు. ఎందుకు?

ప్రపంచం మొత్తం మిమ్మల్ని మోసగాళ్లుగా, దొంగలుగా, ద్రోహులుగా, మానవత్వం లేని కిరాతకులుగా భావించి, మూకుమ్మడిగా వెలివేస్తోంది? ఎందుకు?

చేసిన పాపం ఎక్కడికి పోతుంది?

కర్మసిద్ధాంతం నిజమా కదా? ఎవడు తీసిన గోతిలో వాడే పడతాడు, చెరపకురా చెడేవు. పోరు నష్టం పొందు లాభం. ఈ సామెతలన్నీ నిజాలా కాదా?

కానీ, ఎన్ని చెప్పినా మీకు బుద్ధిరాదు.  మీ మెదళ్లు అరేబియా ఎడారి నుంచి బయటకు రాలేవు. మీ దేశం బాగుపడదు. మీరు సర్వనాశనం అవడం ఖాయం. ఏ అల్లా కూడా మిమ్మల్ని కాపాడలేడు.

ఇది కోట్లాది హిందువుల శాపం.

భారతదేశం ప్రయోగించిన 'మోడీ' అనే బ్రహ్మాస్త్రప్రభావం ఇలా ఉంటుంది !

దీనికి తిరుగు లేదు.

కనీసం గాంధీ నెహ్రూలు బ్రతికున్నా బాగుండేది. మన టాక్స్ మనీ అంతా దోచిపెట్టి పాకీని ఆదుకుని ఉండేవారు. వాళ్ళూ లేరు. ఎలా ఇప్పుడు?

కనీసం ఖాన్ గ్రేస్ అధికారంలో ఉంటే, ఇండియాను తాకట్టైనా పెట్టి పాకీని  ఎలాగైనా కాపాడి ఉండేది. అదీ లేదు. ఎలా ఇప్పుడు?

అయినా సరే, మానవతా దృక్పధంతో మీకు కొన్ని ఉపాయాలు చెబుతాను. బుద్దుంటే వినండి.

మీ దగ్గరున్న ఆటంబాంబులు అమ్ముకోండి. కనీసం చాయ్ ఖర్చులన్నా వస్తాయి.

మిడిల్ ఈస్ట్ దేశాలకు అమ్మాయిల్ని సప్లై చేసి బ్రతుకులు సాగించండి.

ప్రపంచ దేశాలన్నింటి వాకిళ్ళలో నిలబడి సిగ్గులేకుండా అడుక్కోండి.

ఇండియాలోని మీ తొత్తుపార్టీలను, తొత్తుసంస్థలను, నాయకులను, ముల్లాలను, మీకు సపోర్ట్ చేసే ఇండియన్ ముస్లింలను,  మిమ్మల్ని పోషించమని అడుక్కోండి.

గత డెబ్భైఏళ్లుగా ఇండియా నాయకులు దోచుకుని స్విస్ బ్యాంక్ లలో దాచుకున్న డబ్బులిమ్మని, రక్షించమని వారి కాళ్ళు పట్టుకోండి.

బాలీవుడ్ లోని మీ తొత్తుల బ్లాక్ మనీతో మిమ్మల్ని పోషించమని వేడుకోండి.

హీనా రబ్బానీని, బిలావల్ని "బేషరం పాక్" అంటూ ఐఎంఎఫ్ కమిటీ ముందు డాన్స్ వేయించండి. నాలుగు ఎంగిలి మెతుకులైనా విదిలిస్తారు.

హింసాత్మక ఖురాన్ ను వదలిపెట్టండి. కుట్రలను, కుతంత్రాలను వదిలి శాంతిగా మనుషులుగా బ్రతకండి.

ఇవేవీ జరిగే పనులు కావు కదూ. 

కాబట్టి, చివరగా మీకొక్కటే దారి.

ఈ భూమ్మీద మీ అడ్రసనేది లేకుండా అర్జంటుగా మాయమైపోండి. ప్రపంచదేశాలన్నీ మిమ్మల్నీ మీ దారినీ అసహ్యించుకుంటున్నాయి. మీ దేశం లేకపోతే, ప్రపంచం మొత్తం శాంతిగా బ్రతుకుతుంది.  హాయిగా ఊపిరి పీల్చుకుంటుంది.

మీరు చెయ్యకపోతే, ఏదో ఒకనాడు ప్రకృతే ఈ పనిని చేస్తుంది.

ఇది మాత్రం తప్పదు.

గత వెయ్యేళ్ళుగా మీరు చేసిన పాపాలన్నీ ఊరకే ఎలా పోతాయి మరి?