“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

17, ఆగస్టు 2021, మంగళవారం

ఎవరీ తాలిబాన్? ఏమా ఆఫ్ఘనిస్థాన్ కధ?

ఆఫ్ఘనిస్తాన్ నేడు మళ్ళీ తాలిబాన్ వశమైంది. ఇంకా సరిగ్గా చెప్పాలంటే, పాకిస్తాన్ వశమైంది. తాలిబాన్ని, గత ఇరవై ఏళ్లుగా పెంచిపోషించింది పాకిస్తానేనన్నది ప్రపంచంలో అన్ని దేశాలకూ తెలుసు. పాకిస్తాన్ దొంగనాటకాలని నమ్మినంతకాలం ప్రపంచానికి వినాశనం తప్పదు. 'ఆఫ్ఘనిస్తాన్ లో బానిసత్వం అంతమైంది' అని పాకిస్తాన్ ప్రధానమంత్రి అనడమే దీనికి నిదర్శనం.

ప్రెసిడెంట్ ఘనీ తజికిస్తాన్ కి పారిపోయాడు. వేలాది ప్రజలు దేశం విడిచి ఏ దేశానికి వీలైతే ఆ దేశానికి చీమల్లా పారిపోతున్నారు. వాళ్ళూ ముస్లింసే. మరి విమానాలనుంచి పిట్టల్లా రాలిపోతూ కూడా ఎందుకు ఒక ఇస్లామిక్ దేశం నుంచి పారిపోతున్నారు? మన దేశంలో చదువుకుంటున్న ఆఫ్ఘన్ విద్యార్థులు పాకిస్థానీలని బండబూతులు ఎందుకు తిడుతున్నారు? పాకిస్తాన్నీ, ఇస్లాంనీ ప్రపంచవ్యాప్తంగా ఎందుకు అందరూ అసహ్యించుకుంటున్నారు?

విడుదలైన వేలాది ఉగ్రవాదులు

ఆఫ్ఘనిస్తాన్ జైళ్లలో ఏళ్లగా మగ్గుతున్న కరుడుగట్టిన వేలాది తీవ్రవాదులని, దాదాపు 5000 మందిని తాలిబాన్లు మొన్న విడుదల చేశారు. ఇది ముందు ముందు ఏ దేశానికీ మంచిది కాదు. తాలిబాన్ సపోర్ట్ తోనే కదా, 2001 లో 9/11 జరిగింది. ఒసామా బిన్ లాడెన్ అనే ఒక్క టెర్రరిస్టుతో అంత జరిగింది. ఇప్పుడలాంటివాళ్లు 5000 మంది జైళ్లలోనుంచి బయటకొచ్చారు. వినాశనం ముందుంది. ప్రపంచదేశాలకు మళ్ళీ మూడబోతున్నది. ఎవరికి ఎలా మూడుతుందో కాలం నిర్ణయిస్తుంది. అసలు సినిమా రేపట్నించీ మొదలౌతుంది. అమెరికా, రష్యా, అరబ్ దేశాలకు, ముఖ్యంగా ఇండియాకు ఇక గడ్డుకాలమే.

ఇంకొక తీవ్రవాద యుగం ఇవాల్టినుంచీ మొదలౌతున్నది. యుద్ధం అయిపోలేదు. అసలైన యుద్ధం ఇప్పుడే మొదలైంది. అది మనతోనే. ఈ పరిస్థితిని ఇండియాకు అనుకూలంగా ఎలా మలుచుకోవాలన్నది భారతప్రభుత్వం ముందున్న అతిపెద్ద సమస్య.

అసలీ ఆఫ్ఘనిస్తాన్ గొడవేంటి? చూద్దాం.

చరిత్ర

అతిప్రాచీనకాలం నుంచీ, చాలాకాలం పాటు, ఆఫ్ఘనిస్తాన్ ఇండియాలో భాగంగా ఉండేది. లేదా మనతో దానికి సంబంధాలుండేవి. క్రీ పూ 3000 ప్రాంతంలో మహాభారతం జరిగింది. ధృతరాష్ట్ర మహారాజు భార్య గాంధారి ఆఫ్ఘన్ వనితే. ఆమె, నేటి కాందహార్ (గాంధార దేశపు) వనిత. మహాభారత యుద్ధానికి కారకుడైన శకుని ఆఫ్ఘనిస్తాన్ వాడే. గాంధారితో బాటు హస్తినాపురం (నేటి ఢిల్లీ) కి వచ్చి ఇక్కడ చిచ్చు పెట్టాడు. అంటే, లక్షలాది మంది చనిపోయిన భారతయుద్ధం కూడా ఆఫ్ఘన్ల వల్లే జరిగింది. ఇక్కడికొచ్చి, ఇక్కడ రాజులమధ్యన చిచ్చు పెట్టి అంత యుద్ధానికి 5000 ఏళ్ల నాడే వాళ్ళు కారకులయ్యారు.

అంతకంటే ముందు, అంటే, క్రీ. పూ 6000 ప్రాంతంలో జరిగిన రామాయణంలో చూస్తే, అది శ్రీరాముని కుమారుడైన లవుడు పరిపాలించిన ప్రాంతం. ఆయన పేరుమీద లవహోర్ (నేటి లాహోర్) పుట్టింది. అప్పట్లో ఆఫ్ఘనిస్తాన్ కూడా దశరధుని ఏలుబడిలోనే ఉండేది.

మొదట్లో అక్కడంతా జొరాష్ట్రర్ మతం ఉండేది. అగ్ని ఆరాధన ఉండేది. వైదిక సంస్కృతి ఉండేది.  తరువాత బౌద్ధం అక్కడ వ్యాపించింది. తాలిబాన్లు నాశనం చేయకముందు, బమియాన్ లో ఉన్న నిలువెత్తు బుద్ధవిగ్రహమూ, మనకు స్వాతంత్య్రం రాకముందు పాకిస్తాన్లో ఉన్న అనేక హిందూ దేవాలయాలూ దీనికి నిదర్శనాలు. అది క్రమేణా క్షీణించింది. అప్పుడు రాక్షస ఇస్లాం వచ్చి హింసకు పరాకాష్ట అయిన వారి రకం ఏకేశ్వరారాధనను తెచ్చింది. అది వారి పబ్బం గడుపుకోవడానికి పెట్టుకున్న మతమే గాని, అందులో ఉన్నతమైన మానవత్వపు భావాలేమీ లేవు. ఇప్పుడీ విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ ఒప్పుకుంటున్నారు. ఇస్లాం అనేది ప్రపంచంలో అందరూ అసహ్యించుకునే మతంగా మారింది.

సరే, ఇస్లాం వచ్చాక ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో పరిస్థితి వేగంగా మారిపోయింది. ఖురాన్ ఇచ్చిన ఆసరాతో, యుద్ధమూకలు విజృంభించి, దారుణాలు, దౌర్జన్యాలు, రేపులు, ప్రాంతాలను దేశాలను ఆక్రమించుకోవడాలు మొదలుపెట్టాయి. ఇంకోవిధంగా చెప్పాలంటే, తమ రాజ్యకాంక్షకు, దురాక్రమణలకు, ఇస్లాంను, ఖురాన్ను, ఒక ఆసరాగా, ఒక సాకుగా వాడుకున్నారని చెప్పాలి. ఈ మధ్యలో రకరకాల రాజులు ఇక్కడ పరిపాలించారు. కానీ, ఆఫ్ఘనిస్తాన్ అనేది ఎప్పుడూ కూడా, రకరకాల యుద్ధతెగల యుద్ధరంగమే. అక్కడ నిత్యయుద్ధమే ఎప్పుడూ జరుగుతూ వచ్చింది. అందుకే, ఆఫ్ఘనిస్తాన్ ను, 'రాజ్యాల స్మశానం' అని అంటారు. అనేక రాజ్యాలు అక్కడ తలలెత్తి నశించిపోయాయి. ప్రతి తరంలోనూ ఒక క్రొత్త రాజు, క్రొత్త వ్యవస్థ రావడం, కుట్రలు కుతంత్రాలు జరగడం, మారణహోమం, యుద్ధం, నాశనం - ఇవే అక్కడ గత 5000 ఏళ్లుగా జరుగుతున్నవి.

ఇండియా శాపం

మహమ్మద్ ఘోరీ, ఘజనీలు ఇండియా మీద దండెత్తి, సోమనాధ్ ఆలయాన్ని అన్నిసార్లు ధ్వంసం చేసి, ప్రజల మీద నానా ఘోరాలూ చేసి, దోచుకుని ఆ సంపదనంతా ఆఫ్ఘనిస్తాన్ కు, ఇరాన్ కు తీసుకుపోయారు. ఒకసారి దండయాత్ర చేస్తే, ఆ డబ్బుతో, వారి రాజ్యంలో మూడేళ్లపాటు పనులన్నీ రద్దు చేసేవారట. అంత దోపిడీసొమ్ము ఒక్క దండయాత్రలో వారికి లభించేది. మన రాజులేమో, ఐకమత్యం లేకుండా, విలాసాలకు అలవాటు పడి, గొప్పలకు పోయి, సరిహద్దులను పట్టించుకోకుండా, ఘోరీ గజనీల చేతా, ముఘల్స్ చేతా, తుక్కు రేగ్గొట్టించుకున్నారు.

అన్నిసార్లు శివాలయాలను ధ్వంసం చేసి, సోమనాధ శివలింగాన్ని బూటుకాళ్లతో తన్ని, పలుగులతో పగులగొట్టిన పాపమే, ఇన్ని వందల ఏళ్లుగా ఆఫ్ఘనిస్తాన్ పాలిట శాపమైంది. అందుకే ఆఫ్ఘనిస్తాన్ ఎప్పటికీ బాగుపడదు. పాకిస్తాన్ ఎప్పటికీ బాగుపడదు. ఎప్పటికైనా, ఈ రెండు దేశాలూ సర్వనాశనం కావాల్సిందే. అవుతాయి కూడా. అందుకే ఈ పోకడలు కనిపిస్తున్నాయి. చివరకు వాళ్లలో వాళ్ళే కొట్టుకు చస్తారు. కానీ ఈ మధ్యలో మిగతా వాళ్ళని కూడా లాగుతారు. అదే అసలు సమస్య.

అయితే, ప్రస్తుత ఆఫ్గాన్స్ లో చాలామందికి వారి పూర్వీకులు నార్త్ ఇండియా నుంచి వచ్చిన హిందువులేనన్న విషయం తెలుసు. వారి తాతముత్తాతలను మెడమీద కత్తిపెట్టి ఇస్లాంమతంలోకి మార్చారు. మన ఇండియా నల్ల ముస్లిమ్స్ లాగా, వాళ్ళు ఒకప్పుడు హిందువులే. ఆ విషయం వాళ్లకూ తెలుసు, అందుకే వాళ్ళు ఇండియా అంటే ఎంతో ప్రేమగా ఉంటారు. తాలీబన్స్ మాత్రమే ఇండియాను ద్వేషిస్తారు. కారణం? వాళ్ళకు పాకిస్తానీ పందుల సపోర్ట్ ఉంది గనుక.  

నేటి మారణహోమాలకి రష్యా అమెరికాలే కారకులు

ఈ విధంగా సోవియెట్ విప్లవం వరకూ చరిత్ర నడిచింది. 1919 తర్వాత సోవియెట్ బలపడి పక్కదేశాలపైన ఆధిపత్యం మొదలుపెట్టింది. అప్పటికే మన దేశాన్ని బ్రిటన్ ఆక్రమించింది. సరిహద్దు గీతను డురాండ్ అనే సివిల్ సర్వెంట్ చేత గీయించింది. అది డురాండ్ లైన్ అయింది. తర్వాత, మనకు స్వతంత్రం వచ్చి పాకిస్తాన్ ఏర్పడింది. అప్పుడు దురాండ్ లైన్, ఆఫ్గనిస్తాన్ కూ పాకిసాన్ కూ సరిహద్దయింది.

ఆఫ్ఘనిస్తాన్ రష్యా అదుపులో ఉందని, పాకిస్తాన్ కు ఆయుధాలమ్మడం మొదలు పెట్టింది అమెరికా. ఇక ఆఫ్ఘన్ పాకిస్తాన్ గొడవలు మొదలయ్యాయి. రక్షణకోసం ఆఫ్ఘనిస్తాన్, ఇండియాకు రష్యాకు దగ్గరైంది. 1962  చైనా యుద్ధంలో ఇండియా ఓడిపోయింది. అప్పుడు చైనా, పాకిస్తాన్ దగ్గరయ్యాయి. అమెరికానేమో, ఇరాన్ నూ, పాకిస్తాన్ నూ సపోర్ట్ చేసేది.

1933 నుండి 1973 వరకూ నాదిర్షా కొడుకైన జహీర్షా అనేవాడు ఆఫ్ఘనిస్తాన్ ను రాజుగా పరిపాలించాడు. ఆ తరువాత, దావూద్ ఖాన్ అనేవాడు ప్రజాస్వామ్య నినాదంతో కుట్రచేసి రష్యా సపోర్ట్ తో అధికారంలోకి వచ్చాడు. ఆ పార్టీకి, విప్లవ తెగల మూకలకు (అప్పట్లో వీటిని ముజాహిదీన్ల అనేవారు) జరిగిన గొడవలలో, 1978 లో జరిగిన ఏప్రియల్ విప్లవంలో, దావూద్ చంపబడ్డాడు. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ పుట్టింది. ఈ గొడవలన్నింటిలో, అమెరికా, పాకిస్తాన్, చైనా కలసిమెలసి అప్పటి తాలిబాన్లకు బాగా సాయం చేశాయి. ఆఫ్ఘనిస్తాన్ రేప్ కు గురైంది. 

రష్యా డబ్బులు ఆఫ్ఘనిస్తాన్ దగ్గరుండేవి. అమెరికా డాలర్లు పాకిస్తాన్ దగ్గరుండేవి. ఈ రెండు దేశాలూ ఒకదానిలో మరొకటి కుట్రలు కుతంత్రాలు, విప్లవాలను రేకెత్తించడాలు చేస్తూ ఉండేవి. ఈ మోసపు కుట్రలలో పాకిస్తాన్ పైచేయి సాధించింది. మంచిగా నటిస్తూనే వెన్నుపోటు పొడవటం ఇస్లామిక్ దేశాలకు వెన్నతో పెట్టిన విద్య. ఇండియాలో కూడా ముఘల్ సామ్రాజ్యం అలాగే ఎదిగింది. సరే అది వేరే విషయం.

ఈ విధంగా తెగల మధ్యన యుద్ధాలు జరుగుతూనే ఉండేవి. మనుషులు చస్తూనే ఉండేవారు, రేపులు, లూటీలు జరుగుతూనే ఉండేవి. వీటికి యధావిధిగా పాకిస్తాన్, రష్యా, చైనా, అమెరికా ఆజ్యం పోస్తూనే ఉండేవి.  ఈలోపల, 'ఇదంతా కాదు, ఇస్లాం రాజ్యం వస్తేనే మళ్ళీ అంతా బాగుపడుతుంది. అప్పుడే మళ్ళీ మనం చీకటి యుగాలలోకి పోయి హాయిగా అడివిమనుషులలాగా ఉండగలం' అంటూ తుపాకీలతో అమాయక జనాలను భయపెట్టిన తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ లో బలపడటం మొదలుపెట్టారు. దానికి అమెరికా సపోర్ట్ చేసింది.

ఆ విధంగా హింసతో, ధ్వంసంతో, 1997 లో తాలిబాన్లు విజయం సాధించి వాళ్ళ పాలన మొదలుపెట్టారు. 2001 కూ వారి పాలన సాగింది. పాముకు పాలుపోస్తే ఏమౌతుంది? పోసినవాడినే కాటేస్తుంది. అదే అమెరికాకూ జరిగింది.  తాము సహాయం చేసిన తాలిబాన్ సపోర్ట్ తో పుట్టిన లాడెన్, అమెరికా ట్విన్ టవర్స్ ని కూల్చేశాడు. దిక్కుతోచని అమెరికా రంగంలోకి దిగి, ఆఫ్ఘనిస్తాన్ లో తన సైన్యాన్ని దించింది.  ఆ సపోర్ట్ తో, 20 ఏళ్ళు సాగిన శాంతియుత పరిపాలన, ఇప్పుడు ముగిసింది. మళ్ళీ తాలిబాన్లు అధికారం లోని వచ్చారు. ఆఫ్గనిస్తాన్ లో చీకటి యుగం మొదలైంది. ప్రపంచానికి, ముఖ్యంగా ఇండియాకు, మళ్ళీ ప్రమాదం మొదలైంది.

తాలిబాన్లకు డబ్బులెక్కడినుంచి వస్తున్నాయి?

ఒక ప్రభుత్వంతో 20 ఏళ్లపాటు యుద్ధం చెయ్యాలంటే సామాన్యమైన విషయం కాదు. ఎన్నో ఆయుధాలు కావాలి, డబ్బు ఫండింగ్ ఉండాలి, వాహనాలు, కమ్యూనికేషన్లు, నెట్ వర్క్  ఇదంతా  సమకూర్చుకుని 20 ఏళ్ళు నడపాలంటే ఊహించనంత ఖర్చువుతుంది. పెద్ద ఎత్తున ఎవరో డబ్బు సహాయం చెయ్యకపోతే తాలిబానే కాదు ఎవ్వరూ దీనిని చేయలేరు. మరి ఇంత డబ్బు తాలిబాన్లకు ఎక్కడనుంచి వస్తోంది?

నల్లమందు వ్యాపారం వీరి మొదటి మార్గం. పాపీ సీడ్స్ పండించి వాటిని దేశదేశాలకు ఎగుమతి చేసి ఆ డబ్బుతో ఆయుధాలు కొంటారు. ఇది నీతిగల పనేనా? ఇదేనా ఇస్లాం? ఇలాంటి దొంగవ్యాపారాలు చెయ్యమని మహమ్మద్ చెప్పాడా?

గల్ఫ్ దేశాల నుంచి వస్తున్న విరాళాలు ఇంకో మార్గం. సౌదీ అరేబియా, ఇరాన్ లు తాలిబాన్ లకు పెద్దఎత్తున డబ్బులిస్తాయి. దేనికి? మనుషులని చంపమని.  ఇది తప్పు కాదా? ఇస్లాం ఇలాంటి పనులు చెయ్యమని చెప్పిందా?

తమ ఏలుబడిలో ఉన్న ప్రాంతాలలో పన్నుల వసూలు, ఇంకొక మార్గం. ప్రతిదానిమీదా ఘోరంగా పన్నులేసి ప్రజలను నానా హింసా పెట్టి డబ్బులు వసూలు చేస్తారు తాలిబాన్లు. ఇది తప్పు కాదా? ఇదేనా ఇస్లాం చెప్పింది?

పాకిస్తాన్ సపోర్ట్ చాలా ముఖ్యమైన మార్గం. పాకిస్తానే ఒక బెగ్గర్ కంట్రీ. దానిదగ్గర డబ్బులెక్కడివి మరి? స్మగ్లింగ్, డ్రగ్స్, చైనా దగ్గర కొట్టేసిన డబ్బులు, మొన్నటిదాకా అమెరికా దగ్గర కొట్టేసిన డబ్బులు  - వీటితో తాలిబన్లను 20 ఏళ్లపాటు పోషించింది పాకిస్తాన్. మరి ఇలాంటి పనులు చెయ్యమని ఖురాన్ చెప్పిందా?

ఇలాంటి అనైతిక పనులు చేసి, మళ్ళీ జనానికి మాత్రం, ఖురాన్ నీతులు చెబుతారు వీళ్ళు. ఇది  సరైన పనేనా? పైనుంచి క్రిందిదాకా రక్తంతో తడిసి, బురదతో నిండి ఉన్న వీళ్ళు, శాంతిరాజ్యం స్థాపిస్తారట. వినడానికి ఎంత గొప్పగా ఉందో? అది నిజంగా శాంతి రాజ్యమే అయితే, ఇస్లాం అంటే నిజంగా శాంతే అయితే, వేలాదిమంది ఆఫ్ఘన్ ముస్లిమ్స్ ఎందుకు దేశాన్ని వదలి కట్టుబట్టలతో పారిపోతున్నారు? మమ్మల్ని చంపినా పరవాలేదు గాని, ఈ దేశంలో మేముండం అని ఆఫ్ఘన్ ఆడవాళ్ళు ఎందుకు అరుస్తున్నారు? వాళ్ళు ముస్లిమ్స్ కారా? ఒక్క పాకిస్తాన్ కూ, తాలిబాన్ కూ మాత్రమే ఖురాన్ తెలుసా? మిగిలినవాళ్లకు తెలీదా? అసలు ఖురాన్నే అందరూ ఎందుకు పాటించాలి? అంతకు ముందూ తర్వాతా గ్రంధాలు లేవా? వాటిల్లో ఇంతకంటే మంచి విషయాలు లేవా? ఇస్లాం కి ముందూ తర్వాతా దేవుడు నిద్రపోతున్నాడా?

ఆఫ్ఘనిస్తాన్ వల్ల అమెరికాకు ఎంత నష్టం జరిగింది?

గత ఇరవై ఏళ్లలో, జరిగిన నష్టం ఇది.

  • మరణించిన ఆఫ్ఘన్ సైనికులు - 69,000
  • మరణించిన ఆఫ్ఘన్ పౌరులు - 51,000
  • మరణించిన తాలిబాన్లు - 51,000
  • మరణించిన అమెరికా సైనికులు - 2500
  • మరణించిన అమెరికా కాంట్రాక్టర్లు - 3800
  • గాయపడిన అమెరికా సైనికులు - 20,000
  • మరణించిన పారామెడిక్స్ - 450
  • మరణించిన జర్నలిస్టులు - 72
  • అమెరికాకు అయిన ఖర్చు -  2 ట్రిలియన్ డాలర్లు, అంటే, 2 లక్షల కోట్ల డాలర్లు. వడ్డీతో కలిపి ఇది 2050 కల్లా 6. 5 లక్షల కోట్ల డాలర్లు అవుతుందట. అంటే, 390 లక్షల కోట్ల రూపాయలన్నమాట. ఈ డబ్బంతా ఏమైంది? తాలిబాన్ చేతుల్లోకి చేరింది.  ఆయుధాలుగా మారింది. ఇప్పుడీ డబ్బంతా ఎవరు కట్టాలి? ఈ అప్పు ఎవరు తీర్చాలి? అమెరికా పౌరులు, అమరికాలో పనిచేస్తూ టాక్స్ కడుతున్న 27 లక్షలమంది ఇండియన్లు, 25 లక్షలమంది చైనావాళ్లు, వీళ్లంతా ఈ అప్పును తీరుస్తున్నారు. అంటే, అక్కడ ఉద్యోగాలు చేస్తున్న మనవాళ్లే, మన పిల్లలే ఈ యుద్ధానికి పరోక్షంగా డబ్బు ఖర్చు పెడుతున్నారు. తాలిబాన్ చేతిలో ఉన్న ప్రతి ఏకే - 47 లోనూ నీదీ నాదీ జీతం ఉంది. అర్థమైందా?
ఇదంతా ఎందువల్ల? పాకిస్తాన్ కుట్రల వల్ల, హింసను ప్రేరేపించే ఇస్లాం బోధనలవల్ల. ఇవిగాక, ఇంకేమైనా కారణం కనపడుతోందా? మనిషీ మనిషీ హాయిగా కలసిమెలసి బ్రతకకుండా ఇలా చంపుకోవడం అవసరమా అసలు? ఈ మతాలు, అవి మనుషులమధ్యన పెట్టే చిచ్చులు అవసరమా అసలు? ఇంత డబ్బుతో, ప్రపంచంలో పేదరికమే లేకుండా చెయ్యవచ్చు. ఆకలిబాధను రూపుమాపవచ్చు. పేదరికాన్ని తరిమికొట్టవచ్చు. భూమిని స్వర్గంగా మార్చవచ్చు. అది చెయ్యకుండా, పిచ్చి మతాల, హింసాత్మక బోధనలకోసం, సాటి మనుషులని చంపుకుంటూ సర్వనాశనం కావడం అవసరమా అసలు?

ఇంతా చేస్తే అమెరికా ఏం సాధించింది?

ఈ ఇరవై ఏళ్లలో, అమెరికాలో నలుగురు ప్రెసిడెంట్లు మారారు, వేలాది సైనికులు చనిపోయారు, లక్షల కోట్ల డాలర్లు ఖర్చయ్యాయి, తాలిబన్లు పోయి, తాలిబాన్లు వచ్చారు. అమెరికా చివరకు ఏం సాధించినట్లు? ఇదంతా వృధానా కాదా? అమెరికా వెర్రిదద్దమ్మై కూచుంది. తాలిబాన్ కి డబ్బులు సరఫరా చెయ్యడంలో సహాయపడింది. ఇది తప్ప అమెరికా చేసింది ఏమీ లేదు.

చైనా - పాకిస్తాన్ - తాలిబాన్ అనైతిక కూటమి

ఈ మూడు దేశాలూ ఇప్పుడు ఒక్కటయ్యాయి. ఇన్నాళ్లూ తాలిబాన్లకు వేరే పని లేదు, ఆఫ్ఘనిస్తాన్ లో కుట్రలు దౌర్జన్యాలు చేయడం తప్ప, ఇప్పుడు వాళ్లకు పని కావాలి, తప్పకుండా వాళ్ళను కాశ్మీర్ మీదకు ఉసిగొల్పుతుంది పాకిస్తాన్. దీనికి చైనా సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇండియా చాలా గట్టిగా లేకపోతే మళ్ళీ కాశ్మీర్ అట్టుడికే ప్రమాదం ఉంది. అందుకే నేనంటాను, ఇంకో నూరేళ్లు మోడీగారే మనకు ప్రధానమంత్రిగా ఉండాలని. ఎందుకంటే, గాంధీ నెహ్రూలు అంటించి పోయిన మంటల్ని ఆర్పిన ఘనత బీజేపీదే కాబట్టి. ప్రపంచదేశాలలో మన దేశం తలెత్తుకుని నిలబడేలా చేసిన మొట్టమొదటి ప్రధానమంత్రి ఆయనే కాబట్టి. కాశ్మీర్ మాదే అని ధైర్యంగా గర్జించిన సింహం ఆయనే కాబట్టి, మోడీగారే మనకు ఇంకా నూరేళ్ళపాటు ప్రధానమంత్రిగా ఉండాలి. 

అణ్వస్త్రాలు తాలిబాన్ చేతుల్లోకి వస్తే?

ఊరకే భుజానికి ఒక తుపాకీ ఉన్నంతమాత్రాన, తాలిబాన్ ఒకడు నిన్న ఇండియాకు వార్నింగ్ ఇస్తున్నాడు 'ఆఫ్ఘనిస్తాన్ లో అడుగుపెడితే మీకు మంచిది కాదు' అంటూ. కొన్నాళ్ళకు చైనా, పాకిస్తాన్ రూట్లో వాళ్లకు అణ్వస్త్రాలు సమకూడితే? ఏమౌతుంది? ఒక్కసారి ఊహించండి. ఎంత విధ్వంసం జరుగుతుంది? ఎంత మారణహోమం జరుగుతుంది? ఎటుపోతోంది మానవజాతి? దీనికంతా కారణం పాకిస్తాన్ కాదా మరి?

ఇండియన్ ముస్లిమ్స్

వీళ్ళు పాకిస్తాన్ కు వంతపాడటం మానుకోవాలి. మీ మాతృభూమి ఇండియా అన్నది మర్చిపోకండి. పాకీదేశం మీ దేశం కాదు.  ఇక్కడి తిండి తింటూ, ఇక్కడి గాలి పీలుస్తూ, ఇక్కడి నీళ్లు త్రాగుతున్న మీరు, ఈ దేశం పట్ల భక్తితో ఉండాలి. ఇస్లాం పిచ్చిలోనుంచి బయటపడండి. మానవత్వంతో ఆలోచించడం నేర్చుకోండి. ప్రపంచంలో అందరూ ఇప్పుడు ఇస్లాం ను అసహ్యించుకుంటున్నారు.  ఎందుకు? మీరు చేస్తున్న పనులవల్లనే. ఇస్లామంటే శాంతి అని నోటితో చెప్పడం కాదు, మీ చేతల్లో అది కనిపించాలి. అప్పుడే లోకం మిమ్మల్ని నమ్ముతుంది. లేకుంటే  కష్టం. మానవతా వాదులుగా ముద్రపడతారో, హింసావాదులుగా ముద్రపడతారో మీ ఇష్టం.

పులిమీద స్వారీ

తాలిబాన్ విజయం చూచి పాకిస్తాన్ గర్వపడుతూ ఉండవచ్చు. కానీ ఇది పులిమీది స్వారీ అని ముందు ముందు తెలుస్తుంది. పాకిస్తాన్ పతనం తాలిబాన్ లాంటి మూకల చేతిలోనే ఉంది. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళు పడటం చరిత్ర చెబుతున్న సత్యం. అంతేకాదు, తాలిబాన్ వల్ల చైనాకు కూడా ముప్పే. ఆఫ్ఘనిస్తాన్నీ, పాకిస్తాన్ నీ, ఆక్రమించడానికి చైనా చూస్తోంది. వాడుకున్నంత కాలం వాడుకుని, చివర్లో చైనాలో ఇస్లాం పిచ్చిని రెచ్చగొట్టి, చైనాను ముంచుదామని ఈ రెండూ చూస్తున్నాయి. చివరకు ఇదెటు పోతుందో చెప్పడం కష్టం. 

వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు

ఏదేమైనా, నిన్నటినుంచీ ప్రపంచ రాజకీయ సమీకరణాలు మళ్ళీ మారాయని చెప్పక తప్పదు.  అన్ని దేశాలూ తమతమ ఫారిన్ పాలసీని సమీక్షించుకోవలసిన తరుణం వచ్చేసింది.  అగ్రరాజ్యాలు చిత్తశుద్ధితో పనిచేయకపోతే, ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్- చైనాలనే క్రొత్త ప్రపంచ విలన్ల వల్ల మూడో ప్రపంచయుద్ధం వచ్చినా రావచ్చు. అప్పుడు, ఆఫ్ఘనిస్తాన్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితే ముందు ముందు ఎన్నో దేశాలలో రావచ్చు.

ఇలా జరుగకుండా ఉండాలంటే, ముందుగా పాకిస్తాన్ ను "రోగ్ నేషన్" గా ముద్రించాలి. సరైన చర్యలు తీసుకోవాలి. ఆ దేశానికి ధనసహాయం చెయ్యడం వెంటనే ఆపాలి. అందరూ కలసి ఆ దేశాన్ని బహిష్కరించాలి. లేకుంటే ముందుముందు మానవజాతికి వినాశనం తప్పదు.