“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

20, మే 2022, శుక్రవారం

సెప్టెంబర్ 2 ని భారతదేశమంతటా 'బ్లాక్ డే' గా పాటించాలి

సెప్టెంబర్ 2 ని భారతదేశమంతటా 'బ్లాక్ డే' గా పాటించాలి' అని హిందువులందరూ శపథం చేయాలి. ఆరోజున ఉపవాసం ఉండి, జపధ్యానాలలో, పూజలలో, ఈశ్వరాభిషేకాలలో, నమకచమక రుద్రపారాయణాలలో కాలం గడపాలి. 'నీ భవ్యమైన ఆలయాన్ని కాపాడుకోలేకపోయిన మా చేతగానితనాన్ని క్షమించు' అని రోదిస్తూ ఈశ్వరుని ఎదుట సాగిలపడి మ్రొక్కాలి.

కారణం? ఆ రోజున అంటే, 2 సెప్టెంబర్ 1669 న, నీచాతినీచుడు ఔరంగజేబు ఆదేశానుసారం కాశీవిశ్వనాధ మందిరం దారుణంగా కూలగొట్టబడింది. అడ్డొచ్చిన వందలాది బ్రాహ్మణులను కాశీవీధులలో నరికేశారు. కాశీవీధులు రక్తంతో తడిశాయి.  ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ ఎంతో భక్తితో స్మరించుకునే కాశీవిశ్వనాధుని ఆలయానికి ఆరోజున పట్టిన దురవస్థను నిరసనగా అసలు 75 ఏళ్లనుండే దీనిని ఇండియా మొత్తం హిందువులందరూ పాటించవలసిన అవసరం ఉన్నది. కానీ, హిందూసమాజంలో జాగృతి లేకపోవడంతో ఆ పని జరుగలేదు. నేడు అది వస్తున్నది.  కనుక ఈ ఏడాదినుంచే దీనిని పాటించవలసిన అవసరం ఉంది.

ఆరోజున తిధి భాద్రపద శుక్లసప్తమి. అంటే, వినాయకచవితి నుంచి నాలుగో రోజు. చేతనైతే తిథిని పాటించండి. చేతకాకపోతే కనీసం డేట్ ని పాటించండి.

ముస్లిములు చేసిన ఈ దారుణాన్ని తలచుకున్న ఏ హిందువైనా సరే ఆ రోజున తిండి తినలేడు. శాంతిగా ఉండలేడు. నిద్రపోలేడు. ఒకప్పుడు రాక్షసమనస్తత్వం కలిగిన సుల్తానులు ఈ దేశాన్ని పాలించారు. అప్పుడు సాగింది. ఇప్పుడు కూడా ఏంటి ఈ దారుణం? ఈ మచ్చను తుడిచివేయకుండా ఇంకా ఇలాగే ఉంచడం సమంజసమా?  జ్ఞానవాపి మసీదును వెంటనే అక్కడనుండి తొలగించి, ఔరంగజేబు చేసిన ఈ దుర్మార్గపు రాక్షసకృత్యాన్ని సరిదిద్దేవరకూ ఈ దీక్షను దేశవ్యాప్తంగా హిందువులందరూ కొనసాగించాలి.

అసలేం జరిగింది?

1669 వ సంవత్సరంలో, ఢిల్లీ సుల్తానుల పాలనలో ఉన్న అన్ని ప్రాంతాలలోనూ, దేశవ్యాప్తంగా వేలాది దేవాలయాలను కూలగొట్టారు. దీనికి రుజువులు సాకీ ముసాయిద్ ఖాన్ అనేవాడు పర్షియన్ భాషలో వ్రాసిన 'మాసిరి ఆలంగిరి' అనే పుసకంలో ఉన్నాయి. ఇది ఔరంగజేబు పాలనపై వ్రాయబడిన పుస్తకం. ఇందులో సగం, ఔరంగజేబు బ్రతికి ఉన్న సమయంలో వ్రాయబడితే, మిగిలిన సగం అతను చనిపోయిన తర్వాత వ్రాయబడింది. దీనిని ప్రముఖ చరిత్రకారుడు పండిత జదునాథ్ సర్కార్ అనువదించాడు. ఈ అనువాదం మనకు స్వతంత్రం రాకముందు, బ్రిటిష్ పాలనాకాలంలోనే జరిగింది.

ఆ పుస్తకంలో ఇలా ఉంది.

8 ఏప్రిల్ 1669 న ఔరంగజేబు గాడికి వాడి తొత్తు, హిందూమత ద్రోహి, అయిన ముస్లిం గవర్నర్ ఎవడో ఇలా లిఖితపూర్వకంగా కంప్లెయింట్ చేశాడు.

'తట్టా, ముల్తాన్, బెనారస్ ప్రాంతాలలోని బ్రాహ్మణ హిందువులు (ఇస్లాంను నమ్మనివాళ్ళు) వాళ్ళ పవిత్రగ్రంధాలను బోధిస్తున్నారు. ఎంతో దూరాలనుండి హిందూ ముస్లిం జిజ్ఞాసువులు వచ్చి వాటిని నేర్చుకుంటున్నారు'. 

ఇస్లాంను ఇండియాలో స్థాపించాలని కంకణం కట్టుకున్న ఔరంగజేబు వెంటనే, ఆయా రాష్ట్రాలలోని దేవాలయాలను కూలగొట్టమని, ఆయా బ్రాహ్మణ ఆచార్యుల బోధనలను, వాళ్ళు బోధిస్తున్న తంతులను వెంటనే ఆపించమని, వాళ్ళను అణగద్రొక్కమని తన గవర్నర్లను ఆజ్ఞాపించాడు.

ఆ ఆజ్ఞానుసారం, బెనారస్ లోని విశ్వనాధాలయాన్ని 2 సెప్టెంబర్ 1669 న కూలగొట్టారు.   

ఇలాంటి దారుణాతి దారుణం జరిగిన రోజున ఖచ్చితంగా గ్రహస్థితి కూడా అంత దారుణంగానే ఉండాలి. కనుక, ఆ రోజున గ్రహస్థితి ఎలా ఉందో చూద్దాం.

ఆ రోజున కాశీలో ఉన్న గ్రహస్థితిని పైన ఉన్న చక్రంలో చూడండి. అనుకున్నట్లుగానే, దారుణాతి దారుణంగా ఉంది. ఆయా గ్రహస్తితులను ఇక్కడ వివరిస్తా చూడండి.

ఏకాకిగా మారిన దేవగురువు

దేవగురువు బృహస్పతి. ఈయననే మామూలు భాషలో గురుగ్రహం అంటున్నాం. ఆ గురువు ఆ రోజున ఒంటరిగ్రహంగా మిధునంలో ఉన్నాడు. అంటే, ధర్మం ఒంటరిదయ్యింది.

శుక్రవారానికి ఇస్లాంకూ ఉన్న సంబంధం

దేవతల గురువు బృహస్పతి ఎలాగో, రాక్షసుల గురువు శుక్రుడు అలాగ. ఈయనను శుక్రగ్రహం అంటున్నాం. రాక్షసులంటే సినిమాలలో చూపించినట్లు కోరలు కొమ్ములు పెట్టుకుని ఉండరు. వేదాలను ద్వేషిస్తూ, హిందూదేశపు సంస్కృతికి విరోధులైన వాళ్ళే రాక్షసులు. మన దేశాన్ని కొల్లగొట్టి, దేవాలయాలు ధ్వంసం చేసి, స్త్రీలను రేపులు చేసి, మన గ్రంధాలను తగలబెట్టి, నానా అరాచకాలు చేసిన ఢిల్లీ సుల్తాన్ లు, ఇతర ముస్లిం పాలకులు అందరూ నీచాతినీచులైన రాక్షసులే. ఎందుకంటే, రాక్షసులే అలాంటి పనులు చేస్తారు. అందులోనూ, రాక్షసుడు అంటే అర్ధం తెలుసా మీకు? అది సంస్కృత పదం. సంస్కృతంలో 'రాక్షస' అంటే, 'ఏది తినాలి, ఏది తినకూడదు అనిన విచక్షణ లేకుండా, ఏది చేయవచ్చు, ఏది చేయకూడదు అనే విచక్షణ లేకుండా, విధ్వంసచర్యలు చేస్తూ, హింసకు పాల్పడేవాడు' అని అర్ధం. మరి, సుల్తానుల కాలంలో ముస్లిములు చేసినవి అవే పనులు గనుక వాళ్ళు రాక్షసులే.

అందుకే, శుక్రవారపు ప్రార్థనలను వాళ్ళు చేస్తారు. అరబిక్ భాషలో 'షుక్ర్' అంటే కృతజ్ఞత అని అర్ధం. అంటే, దౌర్జన్యంగా వేరే దేశాలలోకి దూరి, అక్కడి సంస్కృతులను, దేవాలయాలను ధ్వంసం చేస్తూ, నానా అరాచకాలు, కుట్రలు, కుతంత్రాలు, హత్యలు చేస్తూ, హాయిగా సిగ్గులేకుండా బ్రతుకుతూ  ఉండే అవకాశాన్ని ఇచ్చినందుకు, వాళ్ళ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుని ప్రార్ధన చేసే ప్రత్యేకమైన రోజే శుక్రవారం. అందుకే శుక్రవారం నాడు వాళ్ళ ప్రత్యేక ప్రార్ధన ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ లో గాని, పాకిస్తాన్ లో గాని, చివరకు అమెరికాలోగాని, వాళ్ళు చేసే బాంబు పేలుళ్లు, అల్లర్లు అన్నీ శుక్రవారం ప్రార్ధనల తర్వాతే జరుగుతాయి. ఆ రోజున వాళ్ళలా రెచ్చగొట్టబడతారన్నమాట. అదన్నమాట, శుక్రాచార్యుడికీ, శుక్రవారానికి, వీళ్లకూ ఉన్న సంబంధం.

సెప్టెంబర్ కూ ముస్లిం టెర్రరిజానికీ సంబంధం

చూడండి మరి, ఆ రోజున శుక్రుడు నీచస్థితిలో ఉన్నాడు. ప్రతి ఏడాదిలోనూ, సెప్టెంబర్ నెలలో శుక్రుడు నీచస్థితిలోకి వస్తాడు. శుక్రుడు నీచస్తితిలో ఉన్న ప్రతిసారీ అంటే, ప్రతి సెప్టెంబర్ నెలలోనూ, వీళ్లకు పిచ్చి లేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు చేసిన విధ్వంసాలన్నీ దాదాపుగా సెప్టెంబర్ లోనే జరిగాయి. ఉదాహరణకు అమెరికాలో ట్విన్ టవర్స్ ధ్వంసం కూడా 11 సెప్టెంబర్ 2001 నే జరిగింది. ఆఫ్ కోర్స్ ఆరోజు మంగళవారం అనుకోండి. కానీ దానికి ప్లాన్ అంతకు ముందరి శుక్రవారం నాడే జరిగింది.

మనస్సుకు సూచకుడైన చంద్రుని నీచస్థితి

అంతేకాదు, 2 సెప్టెంబర్ 1669 నాడు చంద్రుడు కూడా నీచస్థితిలో ఉన్నాడు. ఆరోజున అనూరాధా నక్షత్రం అయింది. ఈ నక్షత్రం స్వార్ధపరత్వానికి, దురుసు మనస్తత్వానికి, కుట్రలకూ సూచిక అన్నవిషయం జ్యోతిష్యజ్ఞానం ఉన్న ఎవరికైనా తెలుస్తుంది. సామాన్యంగా అలాంటిరోజున నీచమైన, స్వార్ధపూరితమైన సంకల్పాలు మనసులో తలెత్తడం సహజం. అందుకే ఆ రోజున కాశీ విశ్వనాధాలయం కూలగొట్టబడింది.

భయంకరమైన సిగ్నేచర్ యోగం

అన్నింటికంటే ముఖ్యమైన యోగం, నీచశుక్ర - నీచచంద్ర - నెప్ట్యూన్ లు 7 వ డిగ్రీమీద ఉంటూ, ఒకరికొకరు ఖచ్చితమైన దృష్టిలో ఉన్నారు. ఈ యోగం ఏమి చెబుతున్నది?

నెప్ట్యూన్ మత్తుకు, మొండితనానికి, మాఫియా ధోరణులకు కారకుడు. నీచశుక్రుడు రాక్షసులను సూచిస్తాడు. నీచ చంద్రుడు, నీచమైన ఆలోచనలను సూచిస్తాడు. శుక్రుని నుంచి చంద్రుడు మూడవ ఇంట్లో ఉన్నాడు. చంద్రుని నుంచి నెప్ట్యూన్ మూడవ ఇంట్లో ఉన్నాడు. ఇవన్నీ ఒకదానికొకటి విక్రమస్థానాలు. అంటే, మతిలేని రాక్షసత్వంతో కూడిన దౌర్జన్యానికి సూచనలు. నెప్ట్యూన్ నుంచి శుక్రుడు తొమ్మిదవ ఇంట్లో ఉన్నాడు. ఇది రాక్షసమతమైన ఇస్లాం పెడధోరణులను సూచిస్తున్నది. ఈ మూడూ కలిస్తే ఏమౌతుంది. సారాయి త్రాగిన సుల్తాన్ సైనికులు రాక్షసులలాగా చెలరేగిపోయి, విశ్వనాధుని భవ్యమైన, సుందరమైన శిల్పకళతో కూడిన ఆలయాన్ని రాక్షసంగా కూలగొట్టారు. అడ్డొచ్చిన అమాయకులను నరికేశారు. దీనికి అనుగుణమైన గ్రహయోగం ఆనాడు ఉన్నది.

కపట యోగం

అదే విధంగా,కుజబుధులు ఒకే ఒక్క డిగ్రీ దగ్గరగా సింహరాశిలో కలసి ఉన్నారు. ఈ యోగం ఏమిస్తుంది? ఎన్నో గత పోస్టులలో వ్రాశాను, నా జ్యోతిష్యపుస్తకాలలో కూడా వ్రాశాను. ఈ యోగం 'కపటయోగం' అనబడుతుంది. హిపోక్రసీని, అహంకారపూరిత ప్రవర్తననీ తీవ్రంగా పెంచుతుంది. అదేగా ఆ రోజున జరిగింది మరి ! 'నాకు నచ్చని మతాలను ధ్వంసం చెయ్యండి. దేవాలయాలను కూలగొట్టండి. అడ్డొచ్చినవాళ్లను చంపండి' అని ఔరంగజేబు ఆజ్ఞాపించడం హిపోక్రసీకి, దురహంకారానికి పరాకాష్ట కాదా? చెప్పండి ! 

దేవగురువు నిస్సహాయ స్థితి

ఇప్పుడు దేవతల గురువైన గురువు పరిస్థితి ఎలా ఉందొ చూద్దాం.
  • ఈయనకు భయంకరమైన అర్గళం పట్టింది. ఎలాగో వివరిస్థా వినండి.
  • 3-11 భావాలలో, రవి, బుధ, కుజ - రాహువులచేత అర్గళం పట్టింది.
  • 5-9 భావాలలో శని, యురేనస్ - కేతువులచేత అర్గళం పట్టింది.
  • 6-8 భావాలలో చంద్ర - నెప్త్యూన్ల చేత అర్గళం పట్టింది. 
  • స్వయానా గురువుతో కలసి మరణానికి కారకుడైన ప్లూటో ఉన్నాడు.
ఈ విధంగా, అన్నివైపులనుంచీ దేవగురువు బందీ అయిపోయాడు. నిస్సహాయుడయ్యాడు. శక్తిహీనుడయ్యాడు. అలాంటి రాక్షసఘడియ ఆరోజున ఉన్నది. అందుకే ఆ రోజున రాక్షసుల చేతులలో దేవతల ఆలయం కూలగొట్టబడింది.

నా రెండు ప్రశ్నలు

ఎక్కడో అరేబియా, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, ల నుంచి మన దేశానికి దండెత్తి వచ్చి, దౌర్జన్యంతో మన దేశాన్ని ఆక్రమించి, మన దేవాలయాలను, మన శిల్పాలను, మన గ్రంధాలను, మన మతాన్ని, మన సంస్కృతిని ధ్వంసం చేయడానికి వీళ్లెవరు? ఈ పరమనీచుడు ఔరంగజేబుగాడు మన దేశాన్ని 50 ఏళ్ళు పాలించాడు. ఇది మన చేతగానితనమా కాదా? ఇదొక ప్రశ్న

1669 లో ఈ ఘోరమైన చర్య జరిగితే, 353 ఏళ్ళు గడిచినా కూడా ఈనాటికీ భారతీయులు ఈ చారిత్రిక తప్పిదాన్ని సరిచేసుకోలేక పోవడానికి కారకులెవరు? ఇదికూడా మన చేతగానితనమా కాదా? లేక ఇప్పటిదాకా పాలించిన రాజకీయపార్టీల మోసమా? అనేది రెండో ప్రశ్న.

హిందూసమాజం ముందున్న కొన్ని ప్రశ్నలు

ఈనాటికీ, గతకాలపు పరాయి పాలకుల దుష్టదుర్మార్గపు ఆనవాళ్లను ఇలా మనమధ్య ఉంచాల్సిందేనా? ఈ అరాచకపు గుర్తులను ప్రతిరోజూ చూస్తూ కాశీపౌరులు బ్రతకాల్సిందేనా? హిందువులలో చైతన్యం రావలసిన అవసరం లేదా? అయితే, మనం హింసకు ప్రతిహింసను కోరుకునేవాళ్ళం కాము. హింసా దౌర్జన్యమూ తప్పని మనమంటాము. కానీ, జరిగిన తప్పిదం సరిచేయబడాలి కదా. మూడువందల ఏళ్ళుగా రోదిస్తున్న భరతమాత ఆత్మ శాంతించాలి. ఆ దిశగా, న్యాయపరంగా పోరాడి, ఈ తప్పిదాన్ని సరిచేయవలసిన అవసరం ఉన్నది.

భారతదేశపు ముస్లిములు ఈ మంచి ప్రయత్నాన్ని విధిగా సపోర్ట్ చెయ్యాలి. ఎందుకంటే ఇది చారిత్రక తప్పిదం కనుక. చేసిన తప్పును దిద్దుకోవాలి గనుక.

కాదంటారా?