“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

17, మే 2022, మంగళవారం

రాహుల్ భట్ హత్య - వైష్ణవదేవి బస్సు ప్రేలుడు

కాశ్మీర్లో రాహుల్ భట్ హత్య జరిగింది. ఇతను PM ప్యాకేజి ఉద్యోగి. ఆఫీసులో ఇతన్ని పాయింట్ బ్లాంక్ లో కాల్చి చంపేశారు. ఏమిటి ఇతను చేసిన నేరం? కాశ్మీర్ వాడై ఉండి, కాశ్మీర్లో ఉద్యోగం చెయ్యడం. దీనికి ముస్లింహంతకులు చెప్పే లాజిక్ - 'కాశ్మీర్ మాది. ముస్లిములు కానివాళ్ళందరూ నాన్ లోకల్స్. కాబట్టి వాళ్ళిక్కడ ఉండకూడదు. కాశ్మీర్ డెమోగ్రఫీ ని మార్చకూడదు. ఇక్కడకొస్తే చంపేస్తాం'.

ఇది చదివినప్పుడు నాకు నవ్వొచ్చింది. కారణమేమంటే, అసలు ముస్లిమ్స్ కాశ్మీర్ కు ఎక్కడనుంచి వొచ్చారు? వాళ్ళు లోకల్స్ ఎలా అవుతారు? ఎక్కడో నార్త్ వెస్ట్ నుండి, ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ల నుండి మన దేశానికి వచ్చి 1100 ఏళ్ల నుంచీ కాశ్మీర్లో చెదపురుగుల లాగా పెరిగిపోయి, 'ఇప్పుడు కాశ్మీర్ మాదే, వేరేవాడు ఇక్కడకు రాకూడదు, వస్తే చంపుతాం' అంటే అదేం లాజిక్? దౌర్జన్యంతో బ్రతకడం  ఒక్కటేనా వీళ్లకు అల్లా నేర్పించింది? 'ముందు మంచివాడిలా నటిస్తూ అడుగుపెట్టు, తర్వాత జనాభాని కనేసి, ఈ దేశం మాదే అనేయ్' ఇదేనా మహమ్మద్ బోధించిన నీతి?

ఈ ప్రమాదకరమైన ప్లాన్ తో ముందుముందు ఇండియాలోని ప్రతి రాష్ట్రం ఏమి కాబోతోంది మరి? 

వైష్ణవదేవి యాత్రకు వెళుతున్న బస్సును బాంబులతో పేల్చేశారు మళ్ళీ అదే ముస్లిం హంతకులు. పాతికేళ్ల క్రితం మా స్నేహితుడు సందీప్ కుమార్ భట్టాచార్య శ్రీనగర్ లో జరిగిన బాంబు దాడిలో చనిపోయాడు. అప్పుడతనికి 30 ఏళ్ళు మాత్రమే. అతను చేసిన నేరమల్లా, కుటుంబంతో కలసి కాశ్మీర్ యాత్రకు వెళ్లడమే. టీ త్రాగడం కోసం అక్కడి లాల్ చౌక్ లో వీళ్ళ బస్సు ఆగింది. ఆగిఉన్న బస్సులోకి బాంబు విసిరారు ముస్లిం హంతకులు. బస్సు పేలిపోయింది. కొంతమంది చనిపోయారు. మిగిలిన వాళ్ళు తీవ్రగాయాలతో బయటపడ్డారు. సందీప్ స్పాట్లో చనిపోయాడు. కుటుంబసభ్యులు బ్రతికారు. ఎంత నరకం? చిన్నపిల్లలతో అతని భార్య ఎంత నరకం చూసి ఉంటుంది?

ఇదా ఇస్లామంటే? ఈ రకంగా అమాయకులను హత్యలు చెయ్యమని ఇస్లాం చెప్పిందా? ఒకవేళ ఇలాంటి బోధనలను చేస్తుంటే, అలాంటి రాక్షసమతాన్ని వెంటనే మనదేశంలో నిషేధించాలి. అసలీ ఇస్లాం, క్రైస్తవమతాలు ఏ దేశంలో అడుగుపెడితే ఆ దేశాన్ని సర్వనాశనం చేశాయి. అక్కడి లోకల్ భాషలనూ, సంస్కృతులనూ, మతాలనూ, ఆచారాలనూ, సంప్రదాయాలనూ అన్నింటినీ తుడిచిపెట్టేశాయి. ఇది చరిత్ర చెబుతున్న సత్యం.

అయితే ఇస్లాం అనేది దౌర్జన్యంతో, హింసతో, కుట్రలతో, హత్యలతో ఈ పనిని చేస్తే, క్రైస్తవమనేది నయగారాలతో, మాయమాటలతో, కులవిద్వేషాలను రెచ్చగొడుతూ, అబద్దాలను నూరిపోస్తూ, డబ్బులు ఎరగా వేసి, చాపకింద నీరులాగా విద్య, వైద్యం అనే రెండుదారులలో తన పనిని చేసుకుంటూ వస్తున్నది. ప్రపంచదేశాలలో ఎన్నో సంస్కృతులు, భాషలు ఈ రెండు మతాల కాళ్లక్రింద నలిగి నామరూపాలు లేకుండా చనిపోయాయి.

క్రైస్తవకుట్రలకు, ఇస్లామిక్ దేశాల దౌర్జన్యాలకు, లొంగకుండా ధైర్యంగా నిలబడిన ఒకే ఒక దేశం ఇజ్రాయెల్. ఇస్లాం అరాచకాలను ధైర్యంగా ఎదుర్కుంటున్న ఒకే ఒక దేశం ఇండియా. అందుకనే ఈ రెండుదేశాలూ ఫ్రెండ్స్ అయ్యాయి.

ముందు, అమాయకుల లాగా, వ్యాపారం కోసమని అడుగుపెట్టడం. మెల్లిగా అన్నీ ఆక్రమించి దోచుకోవడం ఒక మతం చేస్తే, యుద్ధాలు, హత్యలు, మానభంగాలు, దౌర్జన్యాలతో ఇంకో మతం మన దేశంలో అడుగుపెట్టి ఆక్రమించింది. మనకు స్వతంత్రం వచ్చి, 75 ఏళ్ళైనా, నిజంగా చెప్పాలంటే నిజమైన స్వాతంత్య్రం మనకింకా రాలేదు.

కాశ్మీర్ వాళ్ళైన పండిట్లు కాశ్మీర్లో ఉంటే డెమోగ్రఫీ మారిపోతుంది. బయటనుంచి వచ్చిన ముస్లిములు పండిట్లను చంపవచ్చు. అది తప్పు కాదు. ఈ విధంగా ఒక రాష్ట్రం డెమోగ్రఫీ మారిపోయే పనైతే, ప్రతి మతమార్పిడితోనూ, ప్రతి రాష్ట్రంలోనూ, డెమోగ్రఫీ ఎంతగా మారిపోతున్నది? మరి మతమార్పిడిని నిరోధించవలసిన అవసరం ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. లేకపోతే కొంతకాలానికి దేశమే ప్రమాదంలో పడుతుంది.

మనకు పట్టుకున్న దరిద్రాలలో ఇంకొకటి చిల్లులగంప లాంటి రాజ్యాంగం. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల రాజ్యాంగాలనూ కాపీ కొట్టి తయారుచేసుకున్న ఘనత వహించిన రాజ్యాంగం మనది. మన రాజ్యాంగాన్ని మన దేశపరిస్థితులకు అనుగుణంగా రాసుకోవాలి. అంతేగాని, అవసరం లేకపోయినా సరే, ప్రపంచంలోని రాజ్యాంగాలనన్నింటినీ కాపీ కొట్టి ఒక సాంబార్ తయారు చెయ్యకూడదు. కానీ మనం అదే చేసుకున్నాం. అభివృద్ధిని అడుగడుగునా ఎలా అడ్డుకోవచ్చో, దేహద్రోహశక్తులను ఎలా సపోర్ట్ చేయవచ్చో, ప్రతిమంచిపనికీ ఎలా అడ్డుపడవచ్చో, రీసెర్చి చేసి మరీ దానిని రాసుకున్నాం. మరి పరిస్థితి ఇలా ఉండక ఇంకెలా ఉంటుంది మరి !

మన టీవీచానల్స్ కూడా, లోకల్ రొచ్చుగుంట పాలిటిక్స్ ని, యూట్యూబర్స్ కొట్టుకోవడాన్ని, ఒకళ్ళపైన మరొకళ్ళు దుమ్మెత్తి పోసుకోవడాన్ని, రోడ్లమీద అరుచుకున్నట్లు అరుచుకునే 'డిబేట్స్' నో చూపించే బదులు, ఇలాంటి అతిముఖ్యమైన  న్యూస్ ను, దేశభద్రతకు ముందుముందు పెనుముప్పుగా మారబోతున్న ఇలాంటి ముఖ్యమైన అంశాలను విశ్లేషించే ప్రోగ్రాం ఒక్కటీ చెయ్యడం లేదు. చేసే ధైర్యం కూడా వాటికి లేదు. మన ఛత్రపతి శివాజీ మీద సినిమా తీసుకోవాలంటే వణుకు పుట్టి చచ్చే స్థితిలో ఉన్నాం, మన దేశంలో మనం ! అదీ సంగతి !

మొదటినుంచీ మన దేశం నాశనమౌతూ వచ్చింది బయటవాళ్ళతో కాదు, లోపలి శత్రువులతోనే. శ్రీకృష్ణుడి కాలం కంటే ముందునుంచీ మనదేశం విదేశీ దండయాత్రలకు గురౌతూనే ఉంది. ఆయన్ను కూడా, గ్రీకులు, రోమన్లు, పరిషియా వాళ్ళు, చైనావాళ్ళు ఈ విధంగా అనేక జాతులవాళ్ళు దాడి చేశారు. అయితే అప్పట్లో వీళ్లందరినీ వేరే వేరే పేర్లతో  పిలిచారు. అప్పట్లో కూడా కొంతమంది దేశద్రోహులే లోపలనుంచి వాళ్లకు సపోర్ట్ చేశారు. ఇదంతా భాగవతంలో భారతంలో రికార్డ్ చేయబడి ఉన్నట్లుగా మనం చూడవచ్చు. విచిత్రమేమంటే, వేలాది ఏళ్ళు గడిచినా, ఇప్పటికీ అదే చరిత్ర కొనసాగుతూ ఉంది.

రావణకాష్టం లాంటి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి?

నాకు తెలిసి మూడు పరిష్కారాలున్నాయి. 

ఒకటి - అంతశ్శత్రువులను ఏరి పారెయ్యాలి. ఇక్కడ ఉంటూ, శత్రుదేశాలను సపోర్ట్ చేసేవాళ్లను, ఇజ్రాయెల్ ఎలా చేస్తుందో అలా ఎరెయ్యాలి.

రెండు - రాజ్యాంగాన్ని మార్చి, భారతదేశాన్ని హిందూదేశంగా డిక్లేర్ చెయ్యాలి. హిందూదేశంలో ఎవరికీ ఏ విధమైన  భయమూ ఉండదు.  కారణమేమంటే, మనం మతాలు మార్చము. ఇతర మతస్తులను చంపము. ఇదెలా కుదురుతుంది అంటారా? ఒకప్పుడు ప్రజాస్వామ్య దేశమైన బాంగ్లాదేశ్ ఇప్పుడు ఇస్లామిక్ దేశంగా డిక్లేర్ చేసుకోలేదా? ఇదీ అంతే. భారతదేశం ఎప్పటినుంచో హిందూదేశమే. కానీ రాజ్యాంగాన్ని ఇంకో విధంగా రాసి మనకు అంటగట్టారు. అదే మనకు పట్టిన దరిద్రం. ముందు ఈ దరిద్రం వదలాలి.

మూడు - మతమార్పిళ్లను నిరోధించాలి. మతం మారినవాడికి ఓటుహక్కును తీసెయ్యాలి. ప్రభుత్వరాయితీలు కట్ చేయాలి. అదేవిధంగా, హిందూ కులం పేరుతో రిజర్వేషన్ అనుభవిస్తూ, క్రైస్తవమతంలోకి మారితే, లేదా అనుసరిస్తే, ఆ రిజర్వేషన్ని వెంటనే కేన్సిల్ చేయాలి. ఆ ఉద్యోగాల నుండి అలాంటి వారిని వెంటనే డిస్మిస్ చెయ్యాలి.

'లివ్ అండ్ లెట్ లివ్' అనేది మన పాలసీ. 'లివ్ బై కిల్లింగ్ అదర్స్' అనేది వాళ్ళ పాలసీ. అలాంటప్పుడు, కలిసి బ్రతకడం ఎందుకు? ఎవరి దేశాలకు వాళ్ళు పోయి హాయిగా బ్రతకవచ్చు.

ఇంకో నావెల్ ఐడియా చెబుతా.

మన దేశజనాభాలో అందరికీ DNA టెస్ట్ చేయించాలి. ఎవరి జీన్స్ ఏ దేశానివైతే, ఆ దేశానికి వాళ్ళు పోయి అక్కడ బ్రతకాలి. అరేబియా జీన్స్ ఉంటే అరేబియా దేశానికి పోవాలి. ఆఫ్రికా జీన్స్ ఉంటే ఆఫ్రికాకు పోవాలి. ఇండియా జీన్స్ ఉంటే ఇండియాలో ఉండాలి.  అప్పుడు సమస్య తీరిపోతుంది. అక్కడ వాళ్ళు లోకల్స్ అవుతారు కదా మరి !

అయితే, ఇది చెప్పుకున్నంత తేలికనా? అంటే, కాదు. జరిగే పని కూడా కాదు. మరేం చెయ్యాలి?

ప్రస్తుతానికి మతమార్పిడి నిరోధకచట్టం వెంటనే రావాలి. హిందువులందరూ దానిని సపోర్ట్ చెయ్యాలి. డిమాండ్ చెయ్యాలి. ఇవన్నీ జరగాలంటే, బీజేపీని 100% అందరూ సపోర్ట్ చెయ్యాలి. అన్ని రాష్ట్రాలలో బీజేపీనే అధికారంలోకి రావాలి. చట్టసభలలో అబ్సల్యూట్ మెజారిటీ ఉండాలి. అప్పుడే ఈ దేశం రక్షింపబడుతుంది. లేదంటే ముందుముందు మనదేశం ఏమౌతుందో ఎవరికివారే తేలికగా ఊహించుకోవచ్చు.