“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

4, జనవరి 2023, బుధవారం

మూడవ అమెరికా యాత్ర - 79 (రాజౌరీ హిందువుల హత్యలు - భారతదేశం నిద్రపోతోంది)

కాశ్మీర్ లోని రాజౌరీ అనే ఊళ్ళో నిన్నగాక మొన్న హిందువుల హత్యలు జరిగాయి. ఇవి టార్గెటెడ్ హత్యలు. అంటే, ఇల్లు వెతుక్కుంటూ వచ్చి, ఆధార్ కార్డు అడిగి, చెక్ చేసి, అప్పుడు షూట్ చేశారు. మళ్ళీ ఇంకో ఇంటిని వెతుక్కుంటూ వెళ్లి అక్కడా అదే పని చేశారు. మొగవాళ్లను, పిల్లలను చంపేశారు. ఆడవాళ్లను వదిలేశారు. చనిపోయిన ఆరుగురూ బ్రాహ్మిన్ కులానికి చెందినవారే.

ఇది కాశ్మీర్లో మామూలే అనకండి. రేపు మీ ఊరికి కూడా పాకుతుంది. ఆల్రెడీ వెస్ట్ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, కేరళలు అదే దిశగా పోతున్నాయి. దీనికి కారణం అక్కడ పెరిగిన ముస్లిం జనాభా.

2011 లెక్కల ప్రకారం కాశ్మీర్ లో 68 శాతం మంది ముస్లిములున్నారు. ఆ మాటకొస్తే అసలు ప్రభుత్వం దగ్గరే సరైన లెక్కలు లేవు. ప్రస్తుతం 2023 వచ్చింది, కానీ ప్రభుత్వం మాత్రం ఇంకా 2011 లెక్కలు చూపిస్తోంది. అప్పటికే 68 శాతం ఉంటే, ఈ 12 ఏళ్లలో ఎంత పెరిగింది? పాకిస్తాన్ నుంచి ఎంతమంది వచ్చి సైలెంట్ గా సెటిలైపోయారు? తెలీదు. కనీసం 85 శాతం అయ్యి ఉంటుంది. ఇక అక్కడ హిందువులకు రక్షణ ఎలా ఉంటుంది? మన హైదరాబాద్ లోనే రోహింగ్యాలు బోలెడుమందున్నారు. ఇక కాశ్మీర్లో పాకిస్తానీలు ఉండరా? అందుకే అక్కడ జనాభా లెక్క ప్రభుత్వం దగ్గర కూడా లేదు.

చనిపోయిన ఈ హిందువులు, వాళ్ళ పిల్లలు చేసిన తప్పేమిటి? శాంతిగా బ్రతుకుతున్నవారిని అలా చంపడం కరెక్టేనా? దేవుడి దృష్టిలో ఇది తప్పా రైటా? లేక వాళ్ళ పుస్తకంలో అలా వ్రాశారు గనుక అది రైటా? లేక వాళ్ళ దేవుడు ఇలాంటి పనులను సమర్ధిస్తాడా? ఇస్లామంటే ఇదేనా?

కొన్ని పోస్టులలో నేను ఇస్లాం ను విమర్శిస్తే చాలామందికి కోపం వచ్చింది. మరి నేడు జరిగిందేమిటి? నేను చెబుతున్నది నిజమా అబద్ధమా?

కనీసం మీడియాకూడా దీన్ని దేశసమస్యగా చూపించడం లేదు. కేవలం కాశ్మీర్ కో, ఇంకో ప్రాంతానికో పరిమితమైన సమస్యగా చూపిస్తోంది. కానీ ఇదే సమస్య ముదిరి ముదిరి ముందుముందు ప్రతిరాష్ట్రానికీ ప్రతి ఊరికీ పాకుతుంది. రేపు దేశభద్రతే అయోమయంలో పడుతుంది. హిందువుల మనుగడే ప్రశ్నార్ధకమౌతుంది? అప్పుడేం చేస్తారు? అప్పుడు కూడా 'నా కులం' 'నా కులం' అనుకుంటూ కూచుంటారా? లేక, అందరం 'భాయీ భాయీ' అనుకుంటారా? లేక మతాలు మార్చుకుంటారా?

అసలు దీనిని 'టెర్రరిస్ట్ దాడి' అనడమే తప్పు. ఈ పదం కూడా మీడియా వక్రీకరణమే. ఇది టెర్రరిజం కాదు. హిందూమతం పైన ఇస్లాం చేస్తున్న దాడి. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని వాస్తవంగా చూపకుండా, ఏవేవో పేర్లుపెట్టి, దాచిపెట్టి ఉంచుతుంటే, రోజురోజుకూ సమస్య ముదురుతోంది గాని తగ్గదు. జరిగినదాన్ని జరిగినట్లు చెప్పడానికి ఎందుకంత భయం?

'కాశ్మీరులో హిందువులపైన ఇస్లామిక్ కిరాతకుల దాడి' అని ఎందుకు మీడియాలో చెప్పరు? 'బ్రాహ్మణ కుటుంబాలను ఆధార్ కార్డు అడిగి మరీ చంపారు' అన్న నిజాన్ని ప్రజలకు చెప్పడానికి ఎందుకంత భయం?

సమస్యను నేను స్పష్టంగా చెబుతున్నాను.

హిందువులలో కుల ఐకమత్యం తప్ప, మతపరమైన ఐకమత్యం లేదు. అదే హిందూమతానికున్న పెద్ద లోటు.  కులాలలో కూడా, కొన్ని కులాలలోనే ఈ విధమైన ఐకమత్యం ఉన్నది. అందరికీ లేదు. మతపరంగా ఒకే త్రాటిక్రిందకు వచ్చే గుణం అసలే లేదు. అందుకే ఇన్ని సమస్యలు. ఈ ఐకమత్యలోపమే ముందుముందు ఇండియా కొంప ముంచబోతున్నది.

హిందువులలో ప్రతివాడూ, 'నా ఇల్లు బాగుంటే చాలు' అనుకుంటాడు గాని జాతీయతాభావం, దేశభక్తి వారిలో లేవు. అవి లేనప్పుడు, నువ్వు ఏ కులమైనా సరే, చివరకు ఒకనాటికి నీ ఇల్లు కూడా లేకుండా పోతుందన్న స్పృహ వారిలో రావాలి. అది లోపించడమే అతిపెద్ద దరిద్రం.

అన్ని మతాలూ ఒకటే అనుకోవడం ఇంకో లోపం. అన్నిమతాలూ ఒకటి ఎప్పటికీ కావు. సమస్యేమిటంటే, హింసాత్మకమతాలైన క్రైస్తవ, ఇస్లాం మతాలేమో శాంతిమతాలుగా ప్రచారం చేయబడుతున్నాయి. నిజమైన శాంతియుతమతమైన హిందూమతమేమో, నానా అపవాదులను లోనౌతున్నది. ఇదంతా గోబెల్స్ ప్రచార ఫలితం. వందలాది ఏళ్ళుగా నిజాలను అబద్ధాలుగాను, అబద్ధాలను నిజాలుగాను ప్రచారం చేసిన ఫలితమే ఇది.

నేడు నిశ్శబ్దంగా ఇండియాకు ముంచుకొస్తున్న అతి పెద్ద ప్రమాదాలు మూడే.

1. క్రైస్తవ మతప్రచారం. మతమార్పిళ్లు.

2. ఇస్లామిక్ తీవ్రవాదం

3. పెరుగుతున్న ముస్లిముల జనాభా.

ఈ మూడింటినీ చూస్తూ ఊరుకుంటే, వచ్చే 50 ఏళ్లలో ఇండియా సివిల్ వార్ కు ఖచ్చితంగా లోనౌతుంది. అంటే, రోడ్లమీద జనం కొట్టుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే వచ్చింది. చాలామందికి కన్పించడం లేదు. ప్రతిరాష్ట్రమూ కాశ్మీర్ అయ్యే ప్రమాదం ఇండియాలో  చాలా త్వరలో పొంచి ఉంది. అప్పుడు ఇంటింటికీ వచ్చి ఆధార్ కార్డు అడిగి మరీ చంపుతారు. అప్పుడు కూడా 'నా ఇల్లు బాగుంటే చాలు, నా కులం బాగుంటే చాలు' అనుకుంటూ కూచోండి. సరిపోతుంది. లేదా క్రైస్తవపార్టీలను, ఇస్లామిక్ పార్టీలను ఎన్నుకొని, అధికారాన్ని కట్టబెట్టండి. మీకు సరియైన వాత పెడతారు. మీరు గుళ్ళకిచ్చే డబ్బులన్నీ వాళ్ళు వాడుకుని చర్చిలు, మసీదులు కట్టుకుంటారు. సరిపోతుంది.

రాజౌరీ సంఘటనలో మొగవాళ్లందరూ హత్యకు గురయ్యారు. ఆడవాళ్లు మిగిలారు. ఇప్పుడు వాళ్ళేం చెయ్యాలి? ఆ ఊళ్ళో అందరూ ముస్లిములే. ఆ ఇల్లు  కొనడానికి ఎవరూ ముందుకు రారు. కట్టుబట్టలతో వాళ్ళు ఇంటిని వదిలేసి ఢిల్లీకి వచ్చి రోడ్లమీద అడుక్కుంటూ బ్రతకాలి. లేదా పార్లమెంటు ముందర ఆత్మహత్య చేసుకోవాలి. ఆ ఇంటిని ఎవడో హంతకుడు ఆక్రమిస్తాడు.

సెక్యులరిస్టులు, అంబేడ్కర్ వాదులు, కమ్యూనిస్టులు, శాంతియుత ఇస్లాంవాదులు ఇప్పుడు నోరు తెరవరేమిటి? చంపబడినవాళ్లు మనుషులు కారా? మీరు చెప్పే నీతులన్నీ ఇప్పుడేమైపోయాయి? ఎప్పుడో వేలాది సంవత్సరాల క్రితం అంటరానితం పాటించారని ఇప్పటికీ రోడ్లెక్కి గోల చేస్తున్నారు, అదికూడా అన్ని రాజ్యాంగరాయితీలు అనుభవిస్తూ. మరి ఇదేంటి? ఇప్పుడు ఎవరు ఎవరిని చంపారు? ఆ బ్రాహ్మణులు చేసిన తప్పేంటి?  ఇందులో అంటరానితనం ఎక్కడుంది? చంపిన ఇస్లాం శాంతిమతమా? చంపబడిన బ్రాహ్మిన్, అతని చిన్నపిల్లలు దుర్మార్గులా? ఎవరు కసాయివాళ్ళు? ఎవరు మంచివాళ్ళు? ఎవరు దేవదూతలు? ఎవరు దేశద్రోహులు? మానవహక్కులు ఇప్పుడు లేవా? గుర్తుకు రావా? మీ దుష్ప్రచారాలతో ఇంకా ఎన్నాళ్ళు లోకాన్ని మభ్యపెడతారు?

ఇండియా నుండి నా శిష్యుడొకడు ఫోన్ చేసి 'గురువుగారు, ఇండియా పరిస్థితి ఏమిటి?' అనడిగాడు.

ఇలా చెప్పాను.

'చూడు,  భవిష్యత్తేమీ ఆశాజనకంగా లేదు. మీ హిందువులు ఇద్దర్ని కంటారు. అబ్బాయేమో అమెరికాలో సెటిలై US సిటిజెన్ అవుతాడు.  ఇక ఇండియాకు రాడు. అమ్మాయేమో లవ్ జిహాద్ కు గురై, ముస్లిం కుర్రాడి వలలో పడి ఇల్లొదిలి వెళ్ళిపోతుంది. తరువాత ఆమె అడ్రస్ ఏమైందో నీకు తెలియదు. వాడే ఆమెను ముక్కలుగా నరికి చంపుతాడు. లేదా ఆమె తానే సూయిసైడ్ చేసుకుంటుంది. లేదా, ఖర్మకాలి బ్రతికుంటే, ఆమెకు పుట్టే పిల్లలు ముస్లిములౌతారు. కొన్నాళ్ళకు నువ్వు, నీ భార్యా పెద్దవాళ్ళై ఇండియాలోనే వృద్ధాశ్రమంలో చనిపోతారు. నీ ఇంటిని ఏ ముస్లిమో కొనేసి మసీదుగా మారుస్తాడు. నీ కుటుంబచరిత్ర అంతటితో అంతమౌతుంది. కానీ అదేసమయంలో ముస్లిం జనాభా పదిరెట్లు పెరుగుతుంది. కొన్నాళ్ళకు పాకిస్తాన్ మీ దేశాన్ని హాయిగా ఆక్రమిస్తుంది. అప్పుడు ఏం చేసినా ప్రయోజనం ఉండదు. ఈలోపల మీలోమీరు కులాలని, ప్రాంతాలని, కులపార్టీలని కొట్టుకుంటూ ఉండండి. సరిపోతుంది' అన్నాను.

అతనికి నా మాటలు కొంచం కటువుగా అనిపించాయి. కానీ నేను చెబుతున్నది నిజం. ఇవాళ కాకపోతే రేపు ఇది నిజమౌతుంది.

ఈ విధంగా ఎన్ని చెప్పుకున్నా, చివరకు ఈ సమస్యలకన్నింటికీ ఒకటే పరిష్కారం.

1. భారతదేశం హిందూదేశంగా ప్రకటింపబడాలి. ఎప్పటినుంచో ఇండియా హిందూదేశమే. నేడు బురదగుంటగా మారింది. మళ్ళీ అది అధికారికంగా హిందూదేశం అవ్వాలి.

2. ఇండియాలో మిలటరీ రూల్ రావాలి. అతిస్వేచ్ఛను, అరాచకాలను, పొలిటికల్ కుట్రలను, అవినీతిని ఎక్కడికక్కడ అణిచివేయాలి. 

3. ఆస్తులను ధ్వంసం చేసేవారిపైనా, క్రైమ్ చేసేవారిపైనా, తక్షణ శిక్షలు అమలు కావాలి. కోర్టులు, దశాబ్దాల తరబడి కేసులు తేలకుండా ఉండటాలు, ఇవన్నీ పోవాలి. నేరస్తులకు ఆన్ ద స్పాట్ శిక్షలు పడాలి. 

ఇవి జరిగినప్పుడే ఇండియాలో శాంతి నెలకొంటుంది. అప్పుడే ఇండియా ప్రపంచదేశాలలో అన్నిరంగాలలోనూ నెంబర్ 1 అవుతుంది.

లేదంటే రాబోయే 50 ఏళ్లలో ఇండియా ఏమౌతుందో చెప్పడం నా ఊహకు అందటం లేదు.