“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

24, అక్టోబర్ 2021, ఆదివారం

దుష్టత్రయం కుట్రలు

గత రెండు వారాలుగా చాలా దేశాలు అల్లకల్లోలమయ్యాయి.  దానికి కారణం శని గురువుల వక్రత్యాగం. శని అక్టోబర్ 12 న, గురువు అక్టోబర్ 19 న ఋజుగతి (direct motion) లోకి వచ్చారు. ఇక, మనదేశంపైన, చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ల దొంగనాటకాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇస్లాం ముసుగులో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్థాన్లు చేస్తున్న రాక్షస పైశాచిక చర్యలకు అనేకదేశాలు అట్టుడికాయి.

శనిగురువులు మకరంలో ఉండటం వల్ల గ్రహదృష్టి భారతదేశం మీద ఉంది. చైనా రెచ్చిపోవడానికి కారణం వృశ్చికంలోని ఉచ్చకేతువు. ఆఫ్ఘనిస్తాన్, మిడిల్ ఈస్ట్ లు అట్టుడుడకడానికి కారణం ధనుస్సుకు పట్టిన పాపార్గళం. అమెరికాలోని అల్లర్లకు కారణం మిధునానికి పట్టిన పరోక్ష పాపార్గళం.

ఆరునెలలక్రితం నేను వ్రాసిన పోస్టులను మీరు గమనిస్తే నేటి గందరగోళాన్ని అంతా ముందే హెచ్చరించానని గమనించవచ్చు.  ఆఫ్ఘనిస్తాన్ లో పని అయిపోయాక పాకీదేశం ఇండియావైపు చూస్తుందని, కాశ్మీర్ మళ్ళీ అల్లకల్లోకమౌతుందని ఆరునెలలక్రితమే చెప్పాను. అదే జరుగుతూ ఉండటాన్ని గమనించవచ్చు. 

ప్రస్తుతం మోదీగారి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ చాలా  గట్టిగా ఉంది. ఇస్లామిక్ కుట్రదారుల ఆటలు సాగడం లేదు. అందుకే, వీళ్ళ ఆటలు సాగే అవకాశం ఉన్న కాశ్మీర్లో, బాంగ్లాదేశ్ లో అరాచకాలు రెచ్చగొడుతోంది పాకిస్తాన్. దానికోసం ఇస్లాం మూర్ఖపు సిద్ధాంతాలను పావులుగా వాడుతోంది.

వినాయకుడి విగ్రహం కాళ్లదగ్గర ఖురాన్ ను పెట్టి అది ఫెస్ బుక్ వీడియోగా మార్చి వందలాది హిందువుల ఇళ్ళు, దేవాలయాలను ధ్వంసం చేసింది ఎవరు? ఒక ముస్లిం కుట్రదారుడు ఈ పని చేశాడు. బాంగ్లాదేశ్ ముస్లిమ్స్ ని రెచ్చగొట్టి ఎంతోమంది హిందువులను చంపేసింది ఈ చర్య. ఇస్కాన్ భక్తుడైన పార్ధా దాస్ ని అన్యాయంగా చంపేశారు రెండొందలమంది ముస్లిమ్స్ జంతువుల గుంపు. ఢాకా రామకృష్ణా మిషన్ స్వామీజీకి డెత్ థ్రెట్ లెటర్ వచ్చింది. 'మాది ఇస్లామిక్ దేశం, ఇక్కడ మీ ఉదారబోధనలు ఆపకపోతే నిన్ను చంపేస్తాం' - అంటూ. ఈ మాట అనాల్సింది ప్రభుత్వం కదా? ముస్లిం రాక్షస గ్రూపులు అనడమేంటి? అలాంటి అన్యాయపు పనులు, దొంగ పనులు చేయడాన్ని ఖురాన్ సమర్ధిస్తుందా? మహమ్మద్ బోధించిన నీతి ఇదేనా? ఇలాంటి పనులను దేవుడు మెచ్చుతాడా? ఊరకే గడ్డం పెంచి సల్వార్ కమీజ్ వేస్తే దేవుడికి దగ్గరైపోతారా? జీవితంలో నీతీనియమాలు అక్కర్లేదా? శాంతీ సహనాలు అక్కర్లేదా? మీ మతం కానంతమాత్రాన సాటిమనిషిని చంపమేనా? ఇదేం రకమైన శాంతిమతం? ఇదేనా శాంతి అంటే? ఇండియన్ ముస్లిమ్స్ ఈ విషయాలపైన ఆలోచించుకోవాలి. 1400 ఏళ్లనాటి బూజుపట్టిన హింసాత్మక ఖురాన్ బోధలలో ఉంటారో, మారుతున్న కాలంతో విశాలంగా ఆలోచించడం నేర్చుకుని, మనుషులుగా మారి ముందుకు ఎదుగుతారో వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం.

బంగ్లాదేశ్ లోని మైనారిటీ మతాలైన - హిందూ, బుద్ధిష్ట్, క్రైస్తవ ప్రజలు ఒకటయ్యారు. ఇస్లాం హింసావాదానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. ఈ పరిణామం మంచిదే. ఏవి హింసాత్మక ముఠాలో ఏవి నిజమైన శాంతి మతాలో ప్రపంచానికి తెలుస్తుంది కనీసం. ! 

అదృష్టవశాత్తూ ప్రపంచదేశాలన్నీ పాకిస్తాన్ నీ బాంగ్లాదేశ్ నీ తప్పుపట్టాయి. పాకిస్తాన్ తో సహా, ఇంకొక తీవ్రవాద దేశంగా మారుతున్న టర్కీని కూడా FATF గ్రే లిస్ట్ లో ఉంచింది అంతర్జాతీయ సమాజం. దీనితో ఈ దేశాలకు డాలర్ల సరఫరా ఆగిపోతుంది. అప్పులు పుట్టవు. గ్రాంట్స్ రావు. అందవు, అబద్దాలు చెప్పి అమెరికా దగ్గర అడుక్కుని ఆ డబ్బుల్తో ఇండియాలో చిచ్చు పెట్టడం  తప్ప పాకిస్తాన్ లో ఏ ఇండస్ట్రీ ఉందసలు? పాకిస్తాన్ లో దాదాపు 70% ప్రజలకు చదువు లేదు. ఉగ్రవాద తండాల్లో రిక్రూట్ అయ్యి సాటిమనుషులను చంపడం తప్ప వారికి పనీపాటా లేవు. ఏ పని చెయ్యాలన్నా చేతులో డబ్బులుండాలికదా మరి ! దాన్ని కట్ చేస్తే అన్ని ఆటలూ ఆగిపోతాయి. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ లో దరిద్రం తాండవిస్తోంది. పాకిస్తాన్ బెగ్గర్ కంట్రీ అయి కూచుంది. పాకీ PM ఇమ్రాన్ ఖాన్ తనకొచ్చిన బహుమతులని అమ్ముకుని సొమ్ము చేసుకునే దుస్థితిలో ఉన్నాడు. ఇస్లాం ముసుగులో వీళ్ళ అరాచకాలు, కుట్రలు, రాక్షసచర్యలు ఆపకపోతే వీళ్ళ అగచాట్లు ముందుముందు చాలా ఘోరంగా ఉంటాయి.

ఇండియాలో, పాకిస్తాన్ కు మరోపావు  బెంగాల్ రాష్ట్రం. ప్రస్తుతం అక్కడ యాంటీ హిందూ యాంటీ ఇండియా  ప్రభుతం నడుస్తోంది. నేను కలకత్తా వెళ్ళినపుడు చూచాను. అధికార పార్టీ హయాంలో అక్కడ జరుగుతున్న హత్యలు, దౌర్జన్యాలు ఇంకెక్కడా జరగడం లేదు.మమతా బెనర్జీ పార్టీ ఎమ్మెల్యేలలో ఎక్కువమంది ముస్లిములన్నది గమనార్హం.

ఇకపోతే, అంతర్జాతీయ రౌడీ దేశం చైనా ఒక ప్రక్క తైవాన్ని బెదిరిస్తూ, మరోపక్క అరుణాచల ప్రదేశ్ లో ఇండియాలోకి చొచ్చుకు రావాలని ప్రయత్నిస్తోంది. QUAD పేరుతో ఏర్పడిన క్రొత్త కూటమి ఒక్కటే చైనాను ప్రస్తుతం ఎదుర్కోగల శక్తి.

గురుశనుల వక్రత్యాగంతో రామ్ రహీం లాంటి దొంగగురువులకు శిక్షలు ఖాయం కాబోతున్నాయి. పాకిస్తాన్  రాయబారి కూతుర్ని రేప్ చేసి చంపేసిన పాక్ అమెరికన్ కి కూడా శిక్ష పడబోతున్నది. ఈ విధంగా ఎప్పటినుంచో వాయిదా పడుతున్న నేరాలకు ముగింపు రాబోతున్నది. మేషంలో యురేనస్ స్థితివల్ల బ్రిటన్ MP ని ఒక దుండగుడు పొడిచి చంపేశాడు. బ్రిటన్ పరిస్థితి కూడా అల్లకల్లోలంగా ఉంది.

ఈ విధంగా ప్రపంచ రంగస్థలం మీద అనేక నాటకాలను ఈ గ్రహాలు ఆడిస్తున్నాయి. వీటి రుజుగతి ఫలితంగా వ్యక్తిగత జీవితాలలో కూడా అనేక సంఘటనలు వేగంగా జరుగుతున్నాయి. కుహనా పునాదులమీద కట్టుకున్న జీవితాలు కూలిపోతున్నాయి. వ్యక్తిగత జీవితాల గురించి అనుకునేదేముంది? డబ్బు వెంట పరుగులు, ఈగోలు, కపటపు జీవితాలు - ఎక్కడ చూచినా ఇంతగాక ఇంకేముంది?

ఏదేమైనా, చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లే ప్రస్తుత ప్రపంచ దుష్టత్రయం. కమ్యూనిజం, ఇస్లాం వీటివెనుక ఉన్న విధ్వంసకారక శక్తులు. వీటి ఆట కట్టించనిదే ప్రపంచశాంతి అనేది దరిదాపులలో కనపడటం లేదు.

ఈ దుష్టత్రయం కుట్రలకు బలికాకుండా, మోదీగారి నేతృత్వంలో మన భారతదేశం క్షేమంగా ఉండాలని దైవాన్ని ప్రార్ధిద్దాం.