“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

7, అక్టోబర్ 2021, గురువారం

అక్టోబర్ 2021 అమావాస్య ఏం చేసింది?

నిన్న అమావాస్య. నేటి నుండి దేవీ నవరాత్రులు మొదలు. గ్రహప్రభావంతో గత ఐదురోజుల్లో ఏం జరిగిందో గమనిద్దాం.

ఊహించినట్లే మళ్ళీ కాశ్మీర్లో చిచ్చు మొదలైంది. ఆఫ్ఘనిస్తాన్ టెర్రరిస్టుల చేతుల్లోకి వచ్చేసరికి, పాకిస్తాన్ దృష్టి కాశ్మీర్ మీద పడుతుందని అనుకున్నాం కదా, అదే జరుగుతోంది.

ఈలోపల పాకిస్తాన్లో భూకంపం వచ్చింది.  మకరం సున్నా డిగ్రీలలో వక్రత్వంలో ఉన్న ప్లూటో ఋజుత్వం లోకి వచ్చాడు. భారతదేశాన్ని, భారత ఉపఖండాన్ని చాలా వరకూ సూచించే భూతత్వరాశి మకరం కావడంతో పాకిస్తాన్ లో భూకంపం వచ్చింది. గట్టిగా చెప్పాలంటే ఆ దేశంలో ఇంకా పెద్ద భూకంపం రావాలి. ప్రపంచం మొత్తానికీ పాకిస్తాన్ అనేది ఒక రోగ్ నేషన్ గా మారింది. 7 వ శతాబ్దంలో పుట్టిన ఒక రాక్షసమతం అండతో, అమాయకులను చంపుతూ, విధ్వంసం సృష్టిస్తున్న ఆ దేశం నామరూపాలు లేకుండా పోయినప్పుడే ప్రపంచానికి ఊరట కలుగుతుంది. పాకిస్తాన్నీ, పాకిస్తాన్ని సపోర్ట్ చేసేవాళ్ళనీ, అయ్యోపాపం అనుకోవడం కూడా అవసరం లేదు.

ఇదిలా ఉంటె, ఆఫ్ఘనిస్తాన్ లో, తాలిబాన్ లీడరొకడు మహమ్మద్ గజినీ సమాధిని చూడ్డానికి పోయి, 'సోమనాధ్ ఆలయాన్ని ధ్వంసం చేసిన ఈ హీరో మాకు ఆదర్శం ' అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కరెక్ట్ ! మక్కా కూడా ఒక ఆలయమే కదా? దానిని కూడా ధ్వంసం చెయ్యండి మరి ! ఏ ఆలయమైనా ఒకటే కదా? మీ ఆలయాన్ని పూజిస్తూ, వేరే ఆలయాలను ధ్వంసం చెయ్యమని ఒకవేళ మీ గ్రంధం చెబుతుంటే, అలాంటి గ్రంధాన్ని గుడ్డిగా పాటించవలసిన అవసరం ఏముంది ? వివాదాస్పదమైన శ్లోకాలున్నాయని మనుస్మృతిని రోడ్డుమీద తగలబెడుతున్నారు. ఇస్లాంని నమ్మనివారిని చంపమని చెప్పే గ్రంధాన్ని ఎందుకు వదిలేస్తున్నారు? మనుస్మృతి కంటే ఖురాన్ ప్రమాదకరమైనది కాదా మరి? అదెట్లా శాంతిగ్రంధమౌతుంది? దీనికేం సమాధానం చెబుతారు? మీ మతం కానంతమాత్రాన సాటిమనిషిని చంపడమేనా? ఇది ఏ రకమైన 'దైవ' బోధన?

కాశ్మీర్లో మందులషాపు నడుపుకుంటూ, సాటి మనుషులకు ఎంతో సాయం చేస్తూ, మంచి మనిషిగా పేరుపొందిన  70 ఏళ్ల కాశ్మిర్ పండిట్ మక్కన్ లాల్ బింద్రూని షూట్ చేసి చంపేశారు. ఇలా చెయ్యమని ఖురాన్ చెప్పిందా? లేక మహమ్మద్ చెప్పాడా? ఒకవేళ చెబితే అది దైవమతం అవుతుందా రాక్షసమతం అవుతుందా? అమాయకులని, నిరపరాధులని చంపమని చెప్పేవాడు ప్రవక్త ఎలా అవుతాడు? అలాంటి వాటిని గ్రుడ్డిగా పాటించడం 21 వ శతాబ్దంలో అవసరమా?

ఇస్లాం అనేది 7 వ శతాబ్దపు అరేబియాలోని ఆటవిక యుద్ధతెగలలో, దోపిడీదొంగల గుంపులలో, పుట్టిన ఆటవిక మతం. అదెక్కడ ఉంటే అక్కడ హింసా, దౌర్జన్యమూ, అరాచకమూ, అన్యాయమూ తప్పవు. అది నాగరిక సమాజానికి పనికొచ్చే మతం ఎంతమాత్రం కాదన్నది వాస్తవం. మక్కన్ లాల్ బింద్రూ కూతురు ఇచ్చిన స్టేట్మెంట్ చాలా బాగుంది.  ఆ అమ్మాయి ఎంతో ధైర్యంతో, విజ్ఞతతో మాట్లాడింది. దమ్ముంటే ఓపెన్ డిబేట్ కు రమ్మంది. పిచ్చిది ! చదువూ సంస్కారమూ లేని ఇడియట్స్ కి లాజిక్ ఎలా పనిచేస్తుంది? వాళ్లకు వాళ్ళ భాషలోనే జవాబు చెప్పాలి. ఆ హంతకులను పట్టుకుని శిక్షించాలి.  దెబ్బకు దెబ్బగా ఒకరికి ఇరవై మంది టెర్రరిస్టులను ఏరి పారెయ్యాలి. అప్పుడే మక్కన్ లాల్ వంటి దేశభక్తుల ప్రాణత్యాగానికి విలువ ఉంటుంది.

ఫరూక్ అబ్దుల్లాలూ, ఒమర్ అబ్దుల్లాలూ, మెహబూబా ముఫ్తిలూ మొసలి కన్నీరులు కారుస్తున్నారు. ఇన్నాళ్లూ ఇస్లామిక్ రాక్షస మూకల్ని  కాశ్మీర్లో పెంచి పోషించింది ఎవరు? మీరు కారా? ఇప్పుడెందుకీ దొంగ నాటకాలు? ఇంకా ఎంతకాలమీ మాయ ముసుగులు?

పాకిస్తాన్లో ISI చీఫ్ మారాడు. దానిని బహుమతిగా కాశ్మీర్లో ఈ పని చేశారట. ఏమైనా అర్ధముందా? కాశ్మీర్ ఎక్కడిది? పాకిస్తాన్ ఎక్కడిది? ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా మనదే కదా? మెత్తనివాడిని చూస్తే మొత్తబుద్ధి అన్నట్లు మనం ఊరుకుంటుంటే వాళ్లలాగే రేగిపోతుంటారు. దెబ్బకు దెబ్బ తీస్తే గాని పరిస్థితి అదుపులోకి రాదు. ఆరెస్సెస్ రంగంలోకి దిగాలి. కాశ్మీర్లో మళ్ళీ కాశ్మీర్ పండిట్స్ సుఖంగా, శాంతిగా, బ్రతికేలా చెయ్యాలి. దానికోసం, వాళ్ళ పద్ధతిలోనే వాళ్లకు బుద్ధి చెప్పాలి. అప్పుడే ఈ సమస్య  పరిష్కారం అవుతుంది.

పాకిస్తాన్ ప్రస్తుతం ఏకాకి అయ్యింది. ఏ దేశమూ దానిని నమ్మడం లేదు. అదొక రోగ్ కంట్రీ అని అందరికీ స్పష్టంగా తెలిసిపోయింది. అమెరికా కాంగ్రెస్ కమిటీ ముందు మాట్లాడుతూ మాజీ రక్షణ వ్యవహారాల సలహాదారు జెనరల్ మెక్ మాస్టర్, 'పాకిస్తాన్ కు ఎలాంటి సహాయమూ చెయ్యకూడదు, ఎన్నో ఏళ్లుగా అది డబల్ గేమ్ ఆడింది' అన్నాడు. కనుక పాకిస్తాన్ కు డాలర్ల సరఫరా కట్ అవుతుంది.  ఆ కసితో కాశ్మీర్లో మళ్ళీ అమాయకులను చంపుతూ విధ్వసం సృష్టించే ప్లాన్ వేస్తుంది పాకిస్తాన్. దానికి సపోర్ట్ చేసే స్లీపింగ్ సెల్స్, మదరసాల పేరుతో మన దేశం నిండా కుప్పలున్నాయి. ఈ కుతంత్రాన్ని ఎదుర్కోవడానికి, తెలివైన ప్లాన్ తో మన ప్రభుత్వం ముందుకెళ్లాలి. అప్పుడే పాకిస్తాన్ ఆట కట్టించగలుగుతాం.

ఈ పోస్ట్ వ్రాశాక కొద్దిసేపటికే ఇంకో వార్త తెలిసింది. శ్రీనగర్ లోని ఒక పాఠశాలలో ఇద్దరు టీచర్స్ ని కాల్చి చంపారు ఇస్లామిక్ రాక్షసులు. ఆ టీచర్స్ చేసిన నేరమేంటి? వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకోవడం, పిల్లలకు చదువు చెప్పడం మాత్రమే. ఇస్లామిక్ షరియా ప్రకారం ఆడపిల్లలు చదువుకోకూడదట, షరియా (ఇస్లామిక్ చట్టం) లో పండిపోయిన తాలిబాన్స్ చెప్పినట్లు, ఆడవాళ్ళు పిల్లలని కనే యంత్రాలు మాత్రమేనట. వాళ్ళు మోడరన్ చదువులు చదవకూడదు. ఇంట్లోనుంచి బయటకు రాకూడదు. ఉద్యోగాలు చెయ్యకూడదు. ఇదీ ఘనత వహించిన ఇస్లామిక్ చట్టం. ఇదీ ఇస్లాంలో ఆడదాని గతి !

అందుకని ఆడపిల్లలకు పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయులను కాల్చి చంపారు. ఇలాంటి చర్యలను ఇస్లాం సమర్ధిస్తుందా? ఒకవేళ సమర్ధిస్తే అదొక మతమా అసలు? దాన్ని కనిపెట్టిన వాళ్లకు తలకాయ ఉందా అసలు? పోనీ, ఎవడో కనిపెట్టాడు, ఈ పాటించే వాళ్ళ బుద్ధి ఏమైంది? సాటి మనిషిని, ఏ నేరమూ చెయ్యని వాడిని, నిరాయుధుడిని ఎలా చంపాలనిపిస్తుందో అసలు? ధూ ! పాకిస్తాన్ అన్నా, ఆఫ్ఘనిస్తాన్ అన్నా, ఇస్లాం అన్నా, చీదర పుడుతోంది. బూజు పట్టిన ఇస్లాం పద్ధతుల్ని మన దేశంలో ఎందుకు పాటించాలసలు? అది పుట్టకముందు కనీసం పదివేల ఏళ్ల నుంచీ ఘనచరిత్ర మనకుంది. ఎంతో గొప్పవైన గ్రంధాలున్నాయి. శాస్త్రాలున్నాయి. దాన్నెందుకు మన దేశంలో పాటించాలి? 1300 సంవత్సరాల నుంచీ ఈ దరిద్రం ప్రపంచాన్ని కబళిస్తోంది. ఇంకెన్నాళ్లీ గోల?

ఖచ్చితంగా ఇది దౌర్జన్యమూ, అమానుషమే గాక, రాక్షసత్వం కూడా. రాక్షసులతో చర్చలు పనికిరావు. వాళ్ళకేది చెయ్యాలో అది చేస్తేనే మిగతావాళ్లకు బుద్దొస్తుంది గాని అమ్మాబాబూ అంటే పనులు జరగవు.

మోడీగారి ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితులని ఎన్నింటినో ఎదుర్కొన్న మెరికల్లాంటి యోధులున్నారు. ఆరెస్సెస్ వ్యూహకర్తలున్నారు. సరైన ప్లాన్ తో పాకిస్తాన్ తాట తీస్తారు. వాళ్ళ సమర్ధ సంరక్షణలో కాశ్మీర్ కి, కాశ్మీర్ పండిట్స్ కి, ఇండియాకి న్యాయం జరగాలని, ఇస్లాం అరాచకాలు నశించాలని కోరుకుందాం.