“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

3, నవంబర్ 2021, బుధవారం

సోమనాధ్ శాపం

డబ్బులకోసం ఆఫ్ఘనిస్తాన్ లో అమ్మాయిల్ని తల్లిదండ్రులే అమ్ముకుంటున్నారన్నది నేటి న్యూస్. అమెరికా, యూరోప్, ఇండియాలు సాయం ఆపేస్తే ఆఫ్ఘనిస్తాన్ లో అడుక్కుతినడం, అమ్మాయిలని అమ్ముకోవడం తప్ప ఇంకేముంటుంది? ఈ విషయం విన్నప్పుడు జాలేసినప్పటికీ, కర్మ ఫలితం ఎలా కట్టి కుడుపుతుందో అర్ధమై, ఇస్లామిక్ దౌర్జన్యాలమీదా, వాళ్ళ ఆటవిక ఐడియాలజీ మీదా చెప్పలేనంత జాలి కలిగింది.  ఈ కర్మకు కారణమేంటి?

ఆఫ్ఘనిస్తాన్ నేడు అనుభవిస్తున్న ఈ ఖర్మకు కారణం - సోమనాథ్ శాపం. సోమనాధ్ ఆలయాన్ని అన్నిసార్లు కూలగొట్టి, శివలింగాన్ని ధ్వంసం చేసి, బ్రాహ్మణ పూజారులను నిష్కారణంగా చంపేసిన పాపమే వందలాది ఏళ్లుగా ఆఫ్ఘనిస్తాన్ ను వెంటాడుతోంది. అయినా వాళ్లకు బుద్ధి రావడం లేదు. అర్ధం కావడం లేదు. అర్ధమైతే, మొన్నీమధ్యన గజనీ మొహమ్మద్ సమాధికి వెళ్లి 'సోమనాధ్ ఆలయాన్ని కూలగొట్టిన ఈయనే మా హీరో' అని తాలిబాన్ నాయకులెందుకు పబ్లిక్ స్టేట్మెంట్ ఇస్తారు? అంటే, వాళ్ళు చేసినదీ చేస్తున్నదీ వాళ్లకు ఏమాత్రమూ అర్ధం కావడం లేదన్నమాట ! అలా అర్ధం కాకుండా వాళ్ళ కళ్ళకు పొరలు కమ్మిస్తున్నది ఖురాన్ బోధనలు.

నువ్వు పూజిస్తున్నట్లుగా కాకుండా ఎవడైనా ఇంకో రకంగా దేవుడిని పూజిస్తే వాడిని చంపేసెయ్, తప్పులేదని బోధించిన రాక్షసమతం, ప్రపంచం మొత్తం మీద ఇస్లాం ఒక్కటే. ఇదసలు మానవత్వం ఉన్న బోధనేనా? అలా బోధించిన వాడికసలు బుద్దుందా? ఇదేనా మానవత్వం, శాంతి అంటే?

శివునికి అపచారం చేస్తే ఆ పాపం తరతరాలుగా వెంటాడుతుంది. ఆ కుటుంబం  చివరకు దిక్కులేకుండా అంతమౌతుంది. ఇది వేలాది ఏళ్లుగా రుజువౌతున్న సత్యం. ఎన్నో పల్లెల్లో శివుడి మాన్యాలు తిన్న కుటుంబాలు దిక్కులేకుండా అంతమయ్యాయి. శివద్రోహం వందలాది ఏళ్లపాటు ఆ కుటుంబాలను వెంటాడుతూనే ఉంటుంది. ఇది నిజం.

1300 ఏళ్ల క్రితం ఆఫ్ఘనిస్తాన్ పాలకులు సోమనాధ్ ఆలయాన్ని ఎన్నోసార్లు కూలగొట్టారు. దోచుకున్నారు.  ఆడవాళ్లను రేపులు చేశారు. మగవాళ్ళను చంపేశారు. అడ్డొచ్చిన బ్రాహ్మణ అర్చకులను నరికేశారు.  అద్భుతమైన శిల్పసంపదను ధ్వంసం చేశారు. ఆ పాపం ఊరకే ఎలా పోతుంది? అందుకే ఇన్ని వందల ఏళ్లుగా శివుని ఆగ్రహం ఆఫ్ఘనిస్తాన్ ను వెంటాడుతోంది. అప్పటినుంచీ ఆ దేశంలో శాంతి అన్నది లేదు. నేడు ఆఫ్గనిస్తాన్ పడుతున్న పాట్లకు కారణం ఇదే. ఆఫ్ఘనిస్తాన్ కే కాదు, పాకిస్తాన్ కు కూడా ఇదే గతి పట్టబోతున్నది. ఇంకా ఘోరమైన గతి పట్టబోతున్నది. కారణం? నేడు ప్రపంచ విలన్ పాకిస్తాన్ దేశమే కాబట్టి.

అంతేకాదు, ఏ ఇండియానైతే అన్నిసార్లు ఎటాక్ చేసి, ఆలయాలను ధ్వంసం చేశారో, దోచుకున్నారో, అరాచకాలు చేశారో, అదే ఇండియా పంపిస్తున్న లక్షలాది టన్నుల గోధుమల కోసం ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ఆకలితో ఎదురుచూస్తోంది. అదే ఇండియాను 'దేహీ' అంటూ అడుక్కుంటోంది. వయసుకొచ్చిన కూతుళ్లను అమ్ముకుంటూ, ఆ డబ్బులతో తిండి తిని బ్రతికే హీనాతిహీనమైన పరిస్థితి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో ఉంది. ఇంతకంటే ఋజువేం కావాలి, సోమనాధ్ శాపం నిజమే అని చెప్పడానికి?

మరొక్క మాట ! అలాంటి ఆఫ్ఘనిస్తాన్ కు కూడా సాయం  చెయ్యడానికి మానవత్వంతో మన దేశం  స్పందించి, ముందుకొచ్చింది చూడండి. ఇదే హిందూమతం యొక్క ఔన్నత్యం ! ఇదే భారతదేశపు ఔన్నత్యం ! శత్రువునైనా సరే, చావుబ్రతుకుల్లో ఉంటే, సాయం చేసి మానవత్వంతో బ్రతికించడం హిందూమతం యొక్క గొప్పదనం !

దేవుణ్ణి ఇంకోరకంగా పూజించినందుకు చంపమని చెబుతుంది ఇస్లాం. ఆకలితో ఉన్న శత్రువుకైనా అన్నంపెట్టి ఆదరించమని చెబుతుంది హిందూమతం. ఏది మానవత్వపు మతం? ఏది రాక్షస మతం? మీరే చెప్పండి.

మతం పేరుతో సాటి మనిషిని చంపడం ఆపనంతవరకూ ఇస్లామిక్ దేశాలకు పట్టిన శాపం వదలదు. ఖురాన్ ను గుడ్డిగా అనుసరిస్తూ, సాటి మనుషులను చంపుతున్నంతవరకూ, ముస్లిం టెర్రరిస్టు దేశాలు ఎదగవు. బాగుపడవు. ఇది తిరుగులేని నిజం.

ఈ విషయాన్ని ఆయా దేశాలు ఎంత త్వరగా అర్ధం చేసుకుంటే వాటికంత మంచిది. ఊరకే మాటల్లో శాంతి శాంతి అని చెప్పడం కాదు. ఇస్లాం అనేది హింసను, కుట్రలను, దౌర్జన్యాలను మానేసి, నిజమైన శాంతిమతంగా మారినప్పుడే దానికి విలువ కలుగుతుంది. లేకపోతే, ప్రపంచంలో అదొక రాక్షస మతంగా మిగిలిపోక తప్పదు.