“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

18, సెప్టెంబర్ 2016, ఆదివారం

సెప్టెంబర్ - 2016 పౌర్ణమి ప్రభావం

ఈ పౌర్ణమికి ముందూ వెనుకా చాలా దుర్ఘటనలు జరిగినా ఈ రోజున జరిగిన యూరీ సంఘటన - మన దేశ భద్రత దృష్ట్యా చాలా ఘోరమైనది.

ఎందుకంటే - ఈ పౌర్ణమికి నీచ శుక్రునితో కలసిన సూర్యుడు యురేనస్ పట్టులో చిక్కుకున్న చంద్రుడిని చూస్తున్నాడు.ఇది ఖచ్చితంగా ఉగ్రవాద దాడులకు ఊతం ఇచ్చే యోగమే.నీచ శుక్రుడంటే ముస్లిం ఉగ్రవాదులే.హటాత్తు దాడులకు యురేనస్ ఆజ్యం పోస్తుంది.వెరసి యూరీ ఆర్మీ క్యాంప్ మీద పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడి జరిగింది.

ఈ రోజు ఉదయం యూరీ సెక్టార్లో ఉన్న ఆర్మీ క్యాంప్ మీదే సరాసరి పాకిస్తాన్ ద్రోహులు దాడి చేశారు.మన సైనికులు 19 మంది చనిపోయారు. 30 మంది గాయపడ్డారు.

ఇది - భారతీయులందరూ చాలా బాధపడవలసిన సంఘటన!! దేశభక్తి ఉన్న ఎవరికైనా సరే గుండెలు మండిపోవలసిన సంఘటన !!

ఈ మధ్యన కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ చేస్తున్న కుట్రలను అంతర్జాతీయ వేదికల పైన సమర్ధవంతంగా ఎదుర్కోవడంలో మన నాయకులు చక్కగా పనిచేస్తున్నారు.బలూచిస్తాన్లో పౌరులను పాకిస్తాన్ చంపుతూ మానవహక్కులను కాలరాస్తూ ఇంకో పక్క కాశ్మీర్లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతున్నదంటూ ప్రచారం చెయ్యడాన్ని మోడీ గట్టిగా తిప్పి కొడుతున్నారు. తన మోసం ఎండగట్టబడటంతో దిక్కుతోచని పాకిస్తాన్ - తన ఇస్లామిక్ ఉగ్రవాద ముఠాలను ఉసిగోల్పుతూ - "ప్రాక్సీ వార్" ద్వారా - ఈ విధంగా మనమీద కసి తీర్చుకుంటోంది.

కాశ్మీర్ విషయంలో మన నాయకులు ఘోరమైన తప్పులు ఎన్నో చేశారు.అవి ఎంత ఘోరమైన తప్పులంటే దేశభద్రతకే తీరని ప్రమాదాలుగా అవి నేటికీ మిగిలిపోయేటంత ఘోరమైన తప్పులు. ఆనాడు నెహ్రూ చేసిన ఘోరమైన తప్పు వల్ల కాశ్మీర్ రావణకాష్టం ఈనాటికీ రగులుతుంటే, ఆయనగారి కూతురైన ఇందిరాగాంధీ చేసిన ఇంకో ఘోరమైన తప్పు వల్ల PoK తయారై కూచుంది.ఈ రెండూ పీటముడులు పడిపోయి ఎలా వీటిని విప్పాలో తెలియనంతగా చిక్కులు పడిపోయాయి. ఈ ఆరు దశాబ్దాలలో ఇంతమంది సైనికుల ప్రాణాలు పోవడానికీ, లక్షలాది కాశ్మీర్ పండిట్ల కుటుంబాల దయనీయ దుస్థితికీ, కాశ్మీర్లో హిందువులు ఉండలేక ప్రాణాలు అరచేతుల్లో పట్టుకుని పారిపోవడానికీ వీళ్ళిద్దరే కారకులు. వీళ్ళను సపోర్ట్ చేసిన గాంధీయే నేటి ఈ దుస్థితికి అసలైన కారకుడు.

పాకిస్తాన్ తో "అమ్మా బాబూ" అని మంచిగా మాట్లాడితే అది ఆత్మహత్యా సదృశమే అవుతుంది.ఇన్ని దశాబ్దాలుగా మనం అదే తప్పు చేస్తూ అదిప్పుడు అణ్వస్త్ర దేశంగా అవతరించేవరకూ ఓపికగా ఎదురు చూశాం.ఇప్పుడూ అదే తప్పు చేస్తూ కాశ్మీర్ కాష్టాన్ని ఇంకా ఇంకా మండిస్తున్నాం.చావగొట్టి చెవులు మూస్తేనే ఇస్లామిక్ ఉగ్రవాదం చెప్పిన మాట వింటుంది.దానికి వేరే మంత్రం పనిచెయ్యదు.

'హిందూ ముస్లిం భాయీ భాయీ' - అని మనం అనుకోవచ్చు.అది మన ఉదారస్వభావానికి సంకేతం.కానీ ఏ ముస్లిమూ అలా అనుకోడు. అలా నిజంగా మనస్పూర్తిగా అనుకునే ముస్లిం ఒక్కడిని కూడా నేను ఈనాటికీ చూడలేదు.ఇతర మతాల వారిని శత్రువులు గానే వారు ఎప్పటికీ భావిస్తారు.ఇది పచ్చినిజం.ఈ విషయాన్ని అంబేద్కర్ కూడా తన రచనలలో ప్రస్తావించాడు.

ఈరోజున రాం మాధవ్ చెప్పినట్లు - మన పన్ను ఒకటి పోతే - శత్రువు దవడ మొత్తం మనం ఊడగొట్టినప్పుడే ఇస్లామిక్ తీవ్రవాద ముఠాలకు బుద్ధి వస్తుంది.అంతేగాని వారిని ఎప్పుడూ నమ్మకూడదు.స్నేహహస్తాన్ని వారికి ఇవ్వకూడదు.నీతిలేని దొంగలతో స్నేహం ఏమిటి?

"దెబ్బకు దెబ్బ" ఒక్కటే పాకిస్తాన్ తో మనం మాట్లాడే విధానం కావాలి. మనవైపు చూడాలంటేనే అది ఒణికిపోయేలా దానికి బుద్ధి చెప్పాలి. అదొక్కటే దీనికి పరిష్కారం. చర్చలతో ఇది జరిగే పని కాదు.ఈ విషయంలో మనం ఇజ్రాయెల్ ను ఆదర్శంగా తీసుకోవాలి.

నా చిన్నప్పుడు పల్లెటూళ్ళలో ఒక సామెత వినేవాడిని. "నక్కనైనా నమ్మవచ్చు గాని తురకవాడిని మాత్రం తోడు తీసికెళ్ళకూడదురా" అనేదే ఆ సామెత. పల్లెల్లో పెద్దలు ఈ మాట అంటూ ఉండేవారు. అప్పట్లో అది కొంచం అతిగా అనిపించినా తర్వాత్తర్వాత అదెంత నిజమో నాకర్ధం అవుతూ వచ్చింది. ఎంత అనుభవం నుంచి పుట్టిందో ఆ మాట !!

పాకిస్తాన్ కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా ఇంత హింస జరుగుతూ ఉంటే - బాధిత దేశాలన్నీ కలసి పాకిస్తాన్ ను "రోగ్ స్టేట్" గా డిక్లేర్ చెయ్యకుండా ఎందుకు ఊరుకుంటున్నాయో అర్ధంకాదు.అదేమంటే 'పవర్ బేలెన్స్' అంటారు. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటారు. అదంతా ఒక పెద్ద "ఆట" అంటారు."పవర్ గేం" అంటారు. ఈ విధమైన 'గేం' లో  చెడుదేశాలను ఏదో ఒక బలమైన దేశాల కూటమి ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటుంది.వారు చేసేవన్నీ చేస్తూనే ఉంటారు మళ్ళీ హాయిగా కాలరెత్తుకుని బ్రతుకుతూనే ఉంటారు. ప్రస్తుతం పాకిస్తాన్ ను చైనా సపోర్ట్ చేస్తున్నట్లు !!

పాకిస్తాన్ ను అంతర్జాతీయంగా అన్ని రంగాలలోనూ తత్క్షణమే ఐసోలేట్ చెయ్యాలి. అప్పుడే ఆ దేశానికి బుద్ధి వస్తుంది.ఇలాగే ఊరుకుంటే మాత్రం ఇది మరో ప్రపంచ యుద్ధానికి ఖచ్చితంగా దారితీస్తుంది. కానీ ఆ పని చేసేదెవరు?? ఈ ఆటలో ఎవరి స్వలాభాలు వారివి.

బోడి ఇండియా సైనికుల ప్రాణాలు ఎన్ని పోతే మాత్రం ఎవరికి కావాలి??

అసలు మన సైనికులు ఇంకా ఎంతమంది ఈ విధంగా చనిపోవాలో? పాపం మన సైనికులను చూస్తే చాలా బాదేస్తున్నది.ఘనులైన గత నాయకుల తప్పుడు నిర్ణయాలకు ఈనాటికీ వీళ్ళు బలౌతూనే ఉన్నారు.

అసలు కాశ్మీర్ వేర్పాటు వాదులను మన టాక్స్ మనీతో ఎందుకు పోషిస్తున్నామో నాకైతే అర్ధంకాదు.పైగా వాళ్ళను వేర్పాటువాదులని అనకూడదట!! మన కోర్టులు చెబుతున్నాయి. మరేమనాలి? స్వాతంత్ర్య సమరయోధులనాలేమో? It happens only in India అంటే ఇదేనేమో? ఇలాంటి వింతలు ఇంకే దేశంలోనూ జరగవు.ఇంకో దేశంలో నైతే వాళ్ళందరూ రాత్రికి రాత్రి అడ్రస్ లేకుండా మాయమై పోయేవారు.మనమేమో వాళ్లకు చాలా రాయితీలిచ్చి మరీ మహారాజుల్లా పోషిస్తున్నాం.దీనికి తోడుగా మన హైదరాబాద్ నుంచి కొంతమంది దేశద్రోహులు వీరికి సపోర్ట్ ఒకటి !! భలే గొప్ప దేశంరా బాబూ మనది !! ఈ దేశంలో ఎవర్నీ ఏమీ అనకూడదు. దొంగని కూడా "దొంగ" అంటే ఈ దేశంలో అదొక తప్పు!! అసలిలాంటి రాజ్యాంగాన్ని రాసినవాళ్ళననాలి !!

'శాంతి' మంత్రం జపించే ఇస్లాం ఎక్కడుంటే అక్కడ "అశాంతి" పెచ్చరిల్లడం వింతలలో పెద్ద వింత కదూ !! ఈ మాటను సాక్షాత్తూ అమెరికా ప్రెసిడెంట్ పదవికి పోటీలో ఉన్న ట్రంప్ గారే అన్నారు.ప్రపంచ వ్యాప్తంగా విధ్వంసం సృష్టిస్తున్న ఇస్లాం ఉగ్రవాదం నాశనం కావడానికి ఈసారి అమెరికా ఎన్నికల్లో ట్రంప్ గెలవాలని నాకిప్పుడు అనిపిస్తోంది.

మన నాయకులు ప్రస్తుతానికి గట్టి ప్రకటనలే చేస్తున్నారు.

చూద్దాం! వీరు ఉత్త ప్రకటనలకు పరిమితం అవుతారో లేక వారి చిత్తశుద్ధిని నిజంగా ఆచరణలో చూపిస్తారో??